Home » TSPSC Paper Leak Case
పేపర్ లీకేజీ కేసులో ఎగ్జామినేషన్ కోసం హాజరు కావాల్సిందిగా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే, కోర్టు ఆదేశాలను నిందితులు A17, 18, 23, 25, 27, 28, A37 బేఖాతరు చేస్తూ కోర్టుకు హాజరుకాలేదు.
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్, మాస్ కాపీయింగ్ కేసులో తెలంగాణ ప్రైవేట్ కాలేజీ అసోసియేషన్ చైర్మన్ మహబూబ్ను సిట్ అధికారులు అరెస్టు చేశారు.
TSPSC Paper Leak : మైక్రోఫోన్లు, డివైజ్ లు, బ్లూటూత్స్ అభ్యర్థులకు రహస్యంగా అమర్చి పరీక్షా కేంద్రంలోకి పంపాడు. అభ్యర్థుల ప్రశ్నాపత్రాలను ఇన్విలేజటర్లు వాట్సాప్ చేశారు. చాట్ జీపీటీ, ఇతర నిపుణుల సాయంతో సమాధానాలు బ్లూటూత్ ద్వారా అభ్యర్థులకు చేరవేశాడు డ�
TSPSC పేపర్ లీక్ కేసులో కోటి రూపాయల లావాదేవీలు
TSPSC Paper Leak Case : ఏఈఈ పరీక్షలో ఏడుగురు అభ్యర్థులకు ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ద్వారా రమేశ్ సమాధానాలు చేరవేసినట్లుగా విచారణలో వెల్లడైంది.
ఏజీ వాదనలతో హైకోర్టు న్యాయమూర్తి కలుగజేసుకున్నారు. మన ఇంట్లో పిల్లలు పరీక్ష రాస్తే ఆ బాధ తెలుస్తుందని, పరీక్షలు రద్దు చేసి మంచి పని చేశారని హైకోర్టు న్యాయమూర్తి అన్నారు.
ఏఈ పేపర్ ద్వారా రూ.31 లక్షలు కలెక్ట్ చేశారని వెల్లడించింది. అన్ని పేపర్ లు కలిపి రూ.42 లక్షలు లావాదేవీలు జరిగినట్లు తెలిపింది.
శంకర్ లక్ష్మీ కంప్యూటర్ నుంచి ప్రశ్నాపత్రం లీక్ అయింది. శంకర్ లక్ష్మీతోపాటు టీఎస్పీఎస్సీకి చెందిన సత్యనారాయణకు నోటీసులు ఇచ్చింది.
ఈ కేసును నెల రోజులపాటు సిట్ విచారించింది. ఈ కేసులో 17 మంది నిందితులను అరెస్టు చేసింది. ఈ కేసులో ప్రవీణ్, రాజశేఖర్, డాక్యా నాయక్ కీలక నిందితులుగా ఉన్నారు.
ఆధారాలు చెప్పిన ప్రతిపక్ష నేతలకు సిట్ ద్వారా నోటీసులు ఇవ్వడం దారుణం అన్నారు. టీఎస్పీఎస్పీ పేపర్ లీకేజ్ పై ఆందోళన చేస్తున్నవారిని ఆరెస్ట్ చేసి, వారిపై కేసులు నమోదు చేశారని పేర్కొన్నారు.