Home » TSPSC paper leakage case
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో మరో ముగ్గురిని సిట్ అధికారులు అరెస్టు చేశారు. వీరిలో ఖమ్మం చెందిన ఆదిత్య నవీన్, గుగులోతు చంటి, సూర్యాపేటకు చెందిన ఎల్ సుమన్లు ఉన్నారు.
పేపర్ కొనుగోలు, అమ్మకాల ద్వారా ఈ వ్యవహారంలో రూ.1.63 కోట్ల ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు సిట్ అధికారులు తెలిపారు. నిందితుల నుంచి సేకరించిన ఆధారాలను సీచ్ చేసి రామంతాపూర్ లోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరికి పంపినట్లు సిట్ అధికారులు పేర్�
పరీక్షల్లో మాస్ కాపీయింగ్ ఎలా చేయాలో శిక్షణ ఇచ్చేందుకు రమేష్ మలక్ పేటలో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. సమాధానాలు చేరవేసేందుకు ప్రతి అభ్యర్థికి ఒక్కో సహాయకుడిని నియమించారు.
జర్నలిస్టులకు భూములు ఇవ్వడానికి కుదరదు కానీ.. అమ్ముకోడానికి మాత్రం భూములు ఉంటాయని ఎద్దేవా చేశారు. జర్నలిస్టులకు భూములు ఇస్తే కమీషన్లు రావని.. అందుకే ఇవ్వడం లేదన్నారు.
ప్రధాన నిందితుడైన ప్రవీణ్ ఏఈ, ఏఈఈ పేపర్లను కూడా విక్రయించినట్లు తేలింది. పోటీ పరీక్షలు రాసినవారు, రాస్తున్నవారికి సంబంధించిన లింక్ లపై సిట్ భిన్న కోణాల్లో దర్యాప్తు చేస్తుండగా కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి.
కరీంనగర్ జైలు నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విడుదల కావడంతో కరీంనగర్ జిల్లా కేంద్రంలో పోలీసులు పటిష్ఠ భందోబస్తును ఏర్పాటు. సాయంత్రం 6గంటల వరకు 144 సెక్షన్ విధించారు.
రాష్ట్ర ప్రభుత్వానికి దమ్ముంటే టీఎస్పీఎస్సీ లీకేజీ విషయంలో సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని, మంత్రి కేటీఆర్ను వెంటనే మంత్రి పదవి నుంచి భర్తరఫ్ చేయాలని, నష్టపోయినటువంటి యువతకు రూ.1లక్ష భృతిని వెంటనే ప్రకటించాలని బండి సంజయ్ డిమాండ్ చేశా�
జైల్లో ఉన్న నిందితులను కస్టడీలోకి తీసుకునే యోచనలో ఈడీ ఉంది. అలాగే, విదేశాల నుంచి వచ్చి పరీక్షలు రాసిన వారిపై ఈడీ దృష్టి సారించింది.
ఇదే కేసులో మరో ముగ్గురు నిందితుల పోలీస్ కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. మూడు రోజుల పోలీస్ కస్టడీకి కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇటీవల అరెస్టైన రాజేందర్, ప్రశాంత్, తిరుపతయ్యను మంగళవారం చంచల్ గూడ జైలు నుంచి కస్టడీలోకీ తీసుకుంటార�
షమీమ్, రమేష్ల నుంచే న్యూజిలాండ్లో ఉన్న ప్రశాంత్, సైదాబాద్కి చెందిన సురేష్కి పేపర్ లీకయినట్లు దర్యాప్తులో తేలింది. అయితే, వీళ్ళు ఇంకా ఎంతమందికి ప్రశ్నాపత్రాన్ని లీక్ చేశారనే కోణంలో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది.