Home » tsrtc news
రాబోయే 100 రోజులు సంస్థకు ఎంతో కీలకం. దసరా, దీపావళి, క్రిస్మస్, న్యూఇయర్, సంక్రాంతితో పాటు శుభముహుర్తాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలకు మెరుగైన నాణ్యమైన సేవలందించాలనే ఉద్దేశంతో..
ఓ యువతి చేసిన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వెంటనే రెస్పాండ్ అయిన సజ్జనార్...ఈ విషయంపై అధికారులకు సూచించడం జరిగిందని రీట్వీట్ లో వెల్లడించారు...
ఆర్టీసీ బస్సు ఛార్జీల విషయంలో ఏదో ఒకటి నిర్ణయం తీసుకోవాలని, ఛార్జీల పెంపుపై ప్రభుత్వానికి టీఎస్ ఆర్టీసీ మొర పెట్టుకుంది
నాగర్ కర్నూలు జిల్లాలోని పెద్దకొత్తపల్లి మండల పరిధిలో నాయినిపల్లి మైసమ్మ ఆలయం ఉంది. ఈ టెంపుల్ కు ప్రతి ఆదివారం భక్తులు భారీగా తరలివస్తుంటారు.
తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీలు పెరిగాయి. ఛార్జీలు పెంచాలని ఆర్టీసీ సంస్థ నిర్ణయానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.
పెట్రోల్, డీజిల్ ధరలు.. కన్నీరు పెట్టిస్తున్న కూరగాయల ధరలు.. రోజురోజుకు పెరుగుతున్న వంటగ్యాస్కు తోడు... ఇప్పుడు ఆర్టీసీ ఛార్జీల భారం పడనుంది.
సార్...బస్సులో కండక్టర్ కు రూ. 100 ఇచ్చాను...చిల్లర తీసుకోవడం మరిచిపోయాను.. ఆ డబ్బు పంపించాలంటూ..ఓ స్టూడెంట్...ఏకంగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కు ట్వీట్ చేశాడు.
పెట్రోల్ ధరలు పెరిగాయని ప్రజలు ఆందోళన చెందవద్దని..టీ 24 పేరిట 24 గంటల పాటు చెల్లుబాటు అయ్యేలా టికెట్ ను రూపొందించడం జరిగిందని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు.
అప్పుల్లో ఆర్టీసీ... మరో వెయ్యి కోట్లు అప్పుకు సిద్ధం