Home » TSRTC
టికెట్ లేకుండా ప్రయాణం నేరం. దీనికి రూ.500 జరిమానా. ఇలాంటి హెచ్చరిక బోర్డులు ఆర్టీసీ బస్సుల్లో చూసే ఉంటారు. ఇకపై ఈ రూల్ ని మరింత పక్కాగా అమలు చేయాలని టీఎస్
నగరంలోని కొన్ని సిటీ బస్సుల రద్దు మెట్రోకు కలిసొచ్చింది. ఫుల్ జోష్తో పరుగులు తీస్తోంది. రోజుకు రోజుకు ప్రయాణీకుల సంఖ్య పెరుగుతోంది. ప్రధాన మార్గాల్లో బస్సుల సంఖ్య తగ్గిపోవడంతో ప్యాసింజర్లు మెట్రో వైపు చూస్తున్నారు. కొద్ది రోజులుగా మెట్ర�
తెలంగాణ రాష్ట్రంలో కార్గో బస్సు సర్వీసులు తిరుగనున్నాయి. టీఎస్ఆర్టీసీ.. కార్గో బస్సు సర్వీసులను ఫైనల్ చేసింది.
టీఎస్ఆర్టీసీలో పని చేస్తున్న తాత్కాలిక సిబ్బందికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. ఆర్టీసీలోని తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను రెగ్యులరైజ్ చేసింది.
తెలంగాణ సీఎం కేసీఆర్ మాటను నిలుపుకున్నారు. సమ్మె కాలంలో మృతి చెందిన ఆర్టీసీ కార్మికుల కుటుంబసభ్యులకు ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించిన సీఎం.. ఇప్పుడు ఆచరణలో
తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ మహిళా కండక్టర్లకు ఊరట కలిగింది. మహిళా కండక్టర్లకు రాత్రి 8 గంటల వరకే విధులు చేయాలని ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు.
తెలంగాణ ఆర్టీసీ టికెట్ల రేట్లకు రెక్కలొచ్చాయి. పల్లె వెలుగు నుండి గరుడ ప్లస్ వరకు అన్ని బస్సుల్లోనూ టికెట్ల ధరలు పెరిగాయి. కిలో మీటర్కు 20 పైసలు చొప్పున పెరిగింది. అటు బస్సు పాసుల రేట్లు కూడా మారిపోయాయి. కొత్త ధరలు అర్ధరాత్రి నుంచే అమల్లోకి �
టీఎస్ఆర్టీసీ సమ్మె విరమణ తర్వాత విధుల్లోకి వస్తూనే ఛార్జీల పెంపు అంశాన్ని చంకనబెట్టుకువచ్చారు ఆర్మీసీ కార్మికులు. డిసెంబరు 2నుంచి వీటిని వసూలు చేస్తామని చెప్పినప్పటికీ ఇంకో రోజుకు పొడిగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అధికారికంగా ఛార్�
తెలంగాణ ఆర్టీసీ కార్మికులతో సీఎం కేసీఆర్ లంచ్ చేస్తున్నారు. 2019, డిసెంబర్ 01వ తేదీన ఆదివారం ప్రగతి భవన్కు కార్మికులు చేరుకున్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర వ్యాప్తంగా 97 డిపోల నుంచి కార్మికులు ఇక్కడకు వచ్చారు. ప్రతి డిపో నుంచి ఐదుగురికి అవకాశం �
ఆర్టీసీ కార్మికులు సమ్మెకు వెళ్లినప్పటినుంచి సీఎం కేసీఆర్ ఆర్టీసీ ఉద్యోగ సంఘాలపై గుర్రుగా ఉన్నారు. అనేక సందర్భాల్లో యూనియన్ నాయకుల మాటలు విని కార్మికులు సమ్మెకు వెళ్లారని సీఎం ఆరోపించారు. అందుకే కార్మికులతో నేరుగా మాట్లాడేందుక�