Home » TSRTC
ఆర్టీసీ కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది. రెండు నెలలుగా వేతనాలు లేకుండా సమ్మెలో కొనసాగుతున్న కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో విధుల్లో చేరతామంటూ రాష్ట్రంలోని వివిధ డిపోలకు కార్మికులు పెద్ద సంఖ్యలో తరలివస్త�
ఆర్టీసీ కార్మికుల సమ్మె ఇవాళ్టితో 50 రోజులకు చేరింది. బేషరతుల్లేకుండా విధుల్లోకి తీసుకుంటామని జేఏసీ ప్రకటించి 3 రోజులవుతోంది. కానీ.. కార్మికుల భవితవ్యంపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం తిరిగి విధుల్లోకి తీసుకోవాలనే అభిప్రాయంతో ఉన్�
ఆర్టీసీ సమ్మె అంశం మళ్లీ మొదటికి వచ్చింది. ఆర్టీసీ సమ్మెపై జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సమ్మె యథాతథంగా కొనసాగుతోందన్నారు. ప్రభుత్వం
ఆర్టీసీ సమ్మె ఓ కొలిక్కి రావడం లేదు. షరతులు లేకుండా ఉంటే..తాము విధుల్లోకి హాజరవుతామని, సమ్మెను విరమిస్తున్నట్లు..ఆర్టీసీ జేఏసీ వెల్లడించింది. ఆర్టీసీ కార్మికుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే అంశంపై.. ప్రభుత్వం 2019, నవంబర్ 21వ తేదీ గురువారం వ
ఆర్టీసీ కార్మికులకు బిగ్ రిలీఫ్. కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్టు వార్తలు వస్తున్నాయి. డిపోల వారీగా ఈ ప్రక్రియ మొదలుపెట్టే అవకాశం ఉందని
సమ్మెకి ముందున్న పరిస్థితులు కల్పించి ఎలాంటి ఆంక్షలు లేకుండా కార్మికులను విధుల్లోకి తీసుకుంటే బేషరతుగా సమ్మె విరమిస్తామన్న ఆర్టీసీ జేఏసీ ప్రతిపాదనపై తెలంగాణ
ఎలాంటి షరతులు లేకుండా ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని సీఎం కేసీఆర్ కు జనసేనాని పవన్ విజ్ఞప్తి చేశారు. ఎలాంటి షరతులు పెట్టకుండా కార్మికులను విధుల్లోకి
సమ్మె విరమించేందుకు సిద్ధంగా ఉన్నాము అంటూ ఆర్టీసీ జేఏసీ చేసిన ప్రతిపాదనపై ప్రభుత్వం సమాలోచనలు జరుపుతోంది. ఆర్టీసీ జేఏసీ ప్రతిపాదనపై ప్రభుత్వం తన స్పందన
ఆర్టీసీ జేఏసీ కీలక ప్రకటన చేసింది. కార్మికులకు ఎలాంటి షరతులు లేకుండా అనుకూల వాతావరణం కల్పిస్తే సమ్మె విరమిస్తామని జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి చెప్పారు.
ఆర్టీసీ కార్మికుల సమ్మె యధావిధిగా కొనసాగుతుందని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. హైకోర్టు తీర్పు తుది కాపీ వచ్చే వరకు సమ్మె కొనసాగుతుందని తెలిపారు.