TSRTC

    సమ్మె కొనసాగింపుపై కార్మికుల తర్జనభర్జన

    November 19, 2019 / 12:33 PM IST

    హైదరాబాద్ లో ఆర్టీసీ కార్మిక సంఘాల అత్యవసర సమావేశం ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా కార్మికుల అభిప్రాయాలను జేఏసీ నేతలు తీసుకున్నారు.

    నవంబర్ 19 సాయంత్రం ఆర్టీసీ సమ్మెపై తుది నిర్ణయం

    November 18, 2019 / 01:37 PM IST

    ఆర్టీసీ జేఏసీ నేతలు దీక్ష విరమించారు. అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డితో ఆల్ పార్టీ నాయకులు దీక్ష విరమింపజేశారు. నిమ్మరసం ఇచ్చి వారితో దీక్ష విరమింపజేశారు టీజేఎస్ చీఫ్

    ఆర్టీసీ సమ్మె చట్ట విరుద్ధమని ఆదేశించలేము : హైకోర్టు కీలక వ్యాఖ్యలు

    November 18, 2019 / 10:42 AM IST

    ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆర్టీసీ సమ్మె చట్ట విరుద్ధమని ఆదేశించలేమంది. సమ్మె లీగల్, ఇల్లీగల్ అని చెప్పే అధికారం లేబర్‌ కోర్టుకు మాత్రమే ఉందని స్పష్టం

    ఆధారాలుంటే జైలుకు పంపండి : ఉత్తమ్ 

    November 17, 2019 / 01:38 PM IST

    ఆర్టీసీ ఇంచార్జి ఎండీ సునీల్ శర్మపై కాంగ్రెస్ ఎంపీ , టీపీసీసీ చీఫ్  ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మిక సంఘాలు , కాంగ్రెస్ కలిసి ప్రభుత్వాన్ని  కూల్చేందుకు  కుట్ర  పన్నాయన్న ఆరోపణలను ఆయన ఖండించారు.   కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగబధ్దం

    దీక్ష భగ్నం : ఆర్టీసీ జేఏసీ కో-కన్వీనర్‌ రాజిరెడ్డి అరెస్ట్

    November 17, 2019 / 07:45 AM IST

    టీఎస్ఆర్టీసీ జేఏసీ కో కన్వీనర్‌ రాజిరెడ్డి దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఎల్బీనగర్‌లోని తన ఇంటిలో దీక్ష చేస్తున్న రాజిరెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేసి పీఎస్‌కు తరలించారు.

    ఆర్టీసీ కార్మికులకు మళ్లీ షాకిచ్చిన తెలంగాణ ప్రభుత్వం

    November 17, 2019 / 02:05 AM IST

    తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు మరోసారి షాకిచ్చింది. విలీనం డిమాండ్‌ను పక్కనబెట్టినప్పటికీ... కార్మికుల్ని విధుల్లోకి తీసుకునేది లేదని తేల్చి చెప్పింది.

    బస్ డిపోల వద్ద ఉద్రిక్తత : కార్మికుల అరెస్టు

    November 16, 2019 / 09:59 AM IST

    ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 43వ రోజుకు చేరుకుంది. 2019, నవంబర్ 16వ తేదీ శనివారం బస్ రోకోకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీనికి పోలీసులు ఫర్మిషన్ ఇవ్వలేదు. డిపోల వద్ద 144 సెక్షన్ విధించారు. అయినా..కూడా కార్మికులు పెద్ద సంఖ్యలో డిపోల వద్దకు చేర

    43వ రోజుకు చేరుకున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె

    November 16, 2019 / 01:56 AM IST

    ఆర్టీసీ కార్మికుల సమ్మె 43వ రోజుకు చేరుకుంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ రాకపోవడంతో ఆర్టీసీ విలీనం డిమాండ్‌ను తాత్కాలికంగా వాయిదా వేసుకుంది ఆర్టీసీ జేఏసీ.

    చర్చలకు పిలవండి : ఆర్టీసీ జేఏసీ భవిష్యత్ కార్యాచరణ

    November 14, 2019 / 02:39 PM IST

    చర్చలకు పిలవాలని మరోసారి కోరింది ఆర్టీసీ జేఏసీ. ప్రభుత్వంలో ఆర్టీస విలీనం అనే ప్రధానమైన డిమాండ్‌ను తాత్కాలికంగా పెట్టినట్లు జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి కీలక ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. మిగతా డిమాండ్లపై తమను చర్చలకు పిలవాల�

    విలీనం డిమాండ్‌పై వెనక్కి తగ్గిన ఆర్టీసీ జేఏసీ

    November 14, 2019 / 01:38 PM IST

    ఆర్టీసీ జేఏసీ కొంత పట్టు సడలించింది. డిమాండ్లలో ప్రధానమైన ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై కీలక నిర్ణయం తీసుకుంది. 2019, నవంబర్ 14వ తేదీ గురువారం వివిధ విపక్ష నేతలతో ఆర్టీసీ జేఏసీ సమావేశమైంది. సమ్మె, కోర్టులో విచారణ, ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీ�

10TV Telugu News