Home » TSRTC
ఆర్టీసీ సమ్మె 34వ రోజుకు చేరుకుంది. అక్టోబర్ 05వ తేదీ నుంచి కొనసాగుతున్న సమ్మె అన్ని వర్గాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వ్యాపారాలు చేసుకొనే వారు, విద్యార్థులు, శివార్లలో ఉంటూ నగరంలోని కార్యాలయాల్లో ఉద్యోగాలు చేసే వారు, ఎన్జీవోలు, బస్ పాస్లు త�
ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలని కార్మికులు పట్టుబడుతుండటంతో.. ఆర్టీసీ మెర్జ్ అయ్యే ప్రసక్తే లేదని సీఎం కేసీఆర్ కుండబద్దలు కొట్టి మరీ చెప్తున్నారు. ఈ క్రమంలో 2019, నవంబర్ 07వ తేదీ గురువారం హైకోర్టులో జరిగే విచారణ కోసం ఇరువర్గాలు తమ వాదనలతో
ప్రైవేటు రూట్లలో ఆర్టీసీ బస్సులను తిప్పేందుకే తెలంగాణ ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. కానీ పర్మిట్ ఇచ్చి..బండ్లను తిప్పమని చెబితే..ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉందని కుమార స్వామి (అద్దె బస్సుల అసోసియేషన్ నేత) వెల్లడించారు. లాస్ వచ్చే పరిస్థితి కని
తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 33వ రోజుకు చేరుకుంది. 2019, అక్టోబర్ 05వ తేదీ నుంచి సమ్మె కొనసాగుతోంది. దశల వారీగా ఆందోళనలు చేపడుతున్న కార్మికులు నవంబర్ 06వ తేదీ బుధవారం ఆర్టీసీ డిపోల ఎదుట కుటుంబసభ్యులతో ఆందోళన నిర్వహించార�
తెలంగాణ ఆర్టీసీ ఫ్యూచర్పై అయోమయం నెలకొంది. దీనిపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొనే ఛాన్స్ ఉంది. సీఎం కేసీఆర్..కార్మికులకు ఇచ్చిన డెడ్ లైన్ ముగియడంతో 2019, నవంబర్ 06వ తేదీ బుధవారం సమావేశం నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇ
ఆర్టీసీ కార్మికుల న్యాయ పోరాటాన్ని నీరు గార్చటానికి సీఎం కేసీఆర్ చేస్తున్న ఎత్తుగడలకు మోసపోవద్దని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి కోరారు. మంగళవారం(నవంబర్ 5,2019) ఆర్టీసీ జేఏసీ నేతలు విపక్ష నాయకులు, ట్రేడ్ యూనియన్ల నాయకులతో సమా�
తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె కొనసాగుతోంది. 2019, నవంబర్ 04వ తేదీ సోమవారానికి 31వ రోజుకు చేరుకుంది. సీఎం డెడ్ లైన్తో పలువురు కార్మికులు జాబ్లోకి చేరుతున్నారు. తాను డ్యూటీలో చేరుతున్నట్లు..సమ్మతిపత్రం ఇచ్చిన ఖమ్మం జిల్లా సత�
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న టీఎస్ఆర్టీసీ సమ్మెపై హైదరాబాద్ ఎంపీ, ఏఐఎంఐఎం ప్రెసిడెంట్ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఆర్టీసీలో 50శాతం ప్రైవేటీకరణ చేసేందుకు సిద్ధమయ్యారు. 48వేల మంది ఉద్యోగులు సమ్మెకు దిగడం కారణంగా ఇది జరిగింది. టీఎస�
కొన్ని పార్టీల నాయకుల మాటలను విని…యూనియన్ నాయకులు సమ్మె నోటీసు ఇచ్చారని..తద్వారా..కార్మికుల మరణాలకు కారణమంటున్నారు డ్రైవర్ సయ్యద్ హైమద్. సీఎం కేసీఆర్ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొనేందుకే తాను డ్యూటీలో చేరేందుకు నిర్ణయించినట్లు �
సీఎం కేసీఆర్ పిలుపుతో ఆర్టీసీ కార్మికులు కదిలివస్తున్నారు. విధుల్లో చేరేందుకు ఈనెల 5వ తేదీ వరకు ముఖ్యమంత్రి గడువు ఇవ్వడంతో రాష్ట్రవ్యాప్తంగా డిపోలకు చేరుకుంటున్నారు.