Home » TSRTC
సమ్మె విరమించేది లేదని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి తేల్చి చెప్పారు. సమస్యలపై ప్రభుత్వం చర్చించకుండా విధుల్లోకి వచ్చేది లేదని స్పష్టం చేశారు. కార్మికులు
తెలంగాణ ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడడంతో సమ్మె ఎప్పుడు ముగుస్తుందనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది. కోర్టులో దీనిపై వాదనలు కొనసాగుతున్నాయి. నవంబర్ 07వ తేదీకి విచారణ వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 2019, న�
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె వ్యవహారం వేడెక్కింది. ఆర్టీసీ సమ్మె ఇష్యూ ఢిల్లీకి చేరింది. శనివారం(నవంబర్ 2,2019) ఆర్టీసీ జేఏసీ నేతలు తెలంగాణ బీజేపీ చీఫ్ లక్ష్మణ్ ని కలిశారు.
టీఎస్ఆర్టీసీ ఆస్తులను అమ్మేందుకు కుట్ర చేస్తున్నారని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. హైకోర్టుకు ఆర్టీసీ యాజమాన్యం తప్పుడు సమచారం ఇస్తోందన్నారు.
కరీంనగర్ – 2 ఆర్టీసీ డిపోకు చెందిన డ్రైవర్ బాబు కుటుంబానికి ఆర్టీసీ యాజమాన్యం పలు హామీలు ఇచ్చింది. కుటుంబంతో చర్చలు జరిపింది. కుటుంబంలో ఆర్టీసీ తరపున ఒకరికి ఉద్యోగం, మరొకరికి ఔట్ సోర్సింగ్ ఉద్యోగం, డబుల్ బెడ్ రూం ఇల్లు ఇస్తామని హామీనిచ్చార�
ఆర్టీసీ కార్మికుల ఆందోళనతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా రగులుతోంది. ఆర్టీసీ డ్రైవర్ నంగునూరి ఆనంద్ బాబు హార్ట్ అటాక్తో మరణించడంతో.. ఆర్టీసీ జేఏసీ నేతలు చలో కరీంనగర్తో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా బంద్ పాటిస్తున్నారు. ప్రభుత్వం, ఆర్టీసీ కార్మి�
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె 28వ రోజుకు చేరింది. ఆర్టీసీ ఇన్చార్జ్ ఎండీ హాజరుతోపాటు పూర్తి వివరాలు అందించాలని హైకోర్టు ఆదేశించడంతో..ఈసారి లెక్కలను పక్కాగా సమర్పించేందుకు రెడీ అయ్యారు అధికారులు. ఇక రాష్ట్ర విభజన దగ్గర నుంచి ఆర్టీసీ పరిస్థితి, అప
నవంబర్ 2న తెలంగాణ కేబినెట్ కీలక భేటీ కానుంది. ఆ రోజు మధ్యాహ్నం 3గంటలకు ప్రగతి భవన్లో సమావేశం జరగనుంది. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై చర్చించనుంది. ప్రైవేటు
తెలంగాణలోని 3 నుంచి 4వేల రూట్లలో ప్రైవేటు వాహనాలకు పర్మిట్లు ఇవ్వాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. రెండు, మూడు రోజుల్లోనే మంత్రి మండలి
ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. కోర్టు ఏం చెబుతుందనే దానిపై కార్మిక సంఘాలు, ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. 2019, అక్టోబర్ 28వ తేదీ సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. విచారణ అక్టోబర్ 29వ తేదీ మంగళవారానికి వాయిదా వేసింది. ర�