Home » TSRTC
హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఫలితం తర్వాత మీడియాతో మాట్లాడిన సీఎం కేసీఆర్.. కొన్ని వారాలుగా జరుగుతున్న ఆర్టీసీ సమ్మెపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ పనైపోయిందని
వారాల తరబడి సమ్మెకు దిగిన ఆర్టీసీ వ్యవస్థ గురించి సీఎం కేసీఆర్ స్పందించారు. ఈ సమ్మె పూర్తిగా అర్థరహితంగా ఉంది. పనికిమాలిన డిమాండ్లతో కార్మికులను ముంచుతున్నారు. యూనియన్ స్వార్థ్యాల కోసం ఆర్టీసీని ఇంకా నష్టాల్లోకి నెడుతున్నారని తెలిపారు. 
ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ సమ్మె చట్ట విరుద్ధం అని మరోసారి స్పష్టం చేశారు. ఆర్టీసీ విలీనం డిమాండ్ అర్థరహితం అన్నారు. ఇది చిల్లర
హైదరాబాద్ బస్ భవన్లో ఆర్టీసీ ఈడీల సమావేశం కొనసాగుతోంది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఇంఛార్జి ఎండీ సునీల్ శర్మ ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులు ఈ భేటీకి హాజరయ్యారు.
ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిష్కరించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ఐదుగురు సభ్యులతో వేసిన కమిటీ స్టడీ చేస్తోంది. రెండు రోజుల అనంతరం నివేదికను సర్కార్కు సమర్పించనుంది. 21 డిమాండ్ల పరిష్కారంపై సీఎం కేసీఆర్
అద్దె బస్సుల కోసం టెండర్లు పిలవడాన్ని సవాల్ చేస్తూ టీఎస్ఆర్టీసీ కార్మిక సంఘం పిటిషన్ దాఖలు చేసింది. సమ్మె తేల్చకుండా 1035 ప్రైవేట్ బస్సులను అద్దెకు తీసుకుంటున్నారని పిటిషనర్ ఆరోపించారు. ఆర్టీసీకి బోర్డు లేకుండా.. ఇంచార్జి ఎండీ నోటిఫికేషన్ ఇ�
యాదాద్రి జిల్లా భువనగిరి చౌరస్తా దగ్గర ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. ఆర్టీసీ బస్సు బోల్తా కొట్టింది. ఈ ఘటనలో 30 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. కారును ఢీకొని
చర్చల దిశగా ఇంతవరకు ముందడుగు పడకపోవడంతో సమ్మెపై వెనక్కు తగ్గేది లేదంటున్నారు ఆర్టీసీ కార్మికులు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఆందోళనలను మరింత ఉధృతం చేస్తున్నారు. ఇందులో భాగంగా అక్టోబర్ 21వ తేదీ సోమవారం తమ కుటుంబాలతో కలిసి అన్ని డిపో
అక్టోబర్ 27న దీపావళి పండుగ చేసుకోమని అక్టోబర్ 22వ తేదీన తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో ములాఖత్ నిర్వహిస్తామన్నారు అశ్వత్థామరెడ్డి. అక్టోబర్ 05వ తేదీ నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 20వ తేదీ ఆదివారానికి సమ్�
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు విధించిన డైడ్ లైన్ ముగిసింది. ఆర్టీసీ జేఏసీతో చర్చలపై ఇంకా స్పష్టత లేదు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ప్రభుత్వం తీరు చూస్తుంటే