Home » TSRTC
ఆర్టీసీ నష్టాలకు కారణం మేఘా సంస్థ అంటూ సాగుతున్న ప్రచారాన్ని ఆ సంస్థ తీవ్రంగా ఖండించింది. తెలంగాణ ఆర్టీసీకి తమ సంస్థ ఒలెక్ట్రా... కేవలం 40 బస్సులను మాత్రమే అద్దెకు
మరో ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఈ ఘటన HCU డిపో ఎదుట చోటు చేసుకుంది. దీంతో అక్కడ కలకలం రేగింది. ఇటీవలే ఖమ్మం జిల్లాలో డ్రైవర్ శ్రీనివాసరెడ్డి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. కార్మికులు బలవన్మరణాలకు దిగొద్దని సూచిస్తున్నా
తెలంగాణ ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో విద్యా సంస్థలకు(స్కూళ్లు, కాలేజీలు) దసరా సెలవులు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 19వ తేదీ వరకు దసరా సెలవులు
తెలంగాణ ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో విద్యా సంస్థలకు(స్కూళ్లు, కాలేజీలు) దసరా సెలవులు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 19వ తేదీ వరకు దసరా సెలవులు
మూడు రోజుల్లో 100శాతం ఆర్టీసీ బస్సులు నడిచి తీరాలని అందుకు అవసరమైన సిబ్బంది నియమించుకోవాలని ఆర్టీసీ అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో ఆర్టీసీ అధికారులు డ్రైవర్లు, కండక్టర్ల నియామకాలపై ఫోకస్ పెట్టారు. ఆర్టీసీలో తాత్క�
ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి మృతికి నిరసనగా ఆర్టీసీ జేఏసీ ఖమ్మం జిల్లా బంద్ కు పిలుపునిచ్చింది. సోమవారం(అక్టోబర్ 14,2019) బంద్ కు పిలుపు ఇచ్చింది. ఆర్టీసీ జేఏసీ
తెలంగాణ ఆర్టీసీని లాభల బాటల్లోకి తెస్తామని..ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఏనాడు చెప్పలేదన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. కార్మికులు చేపడుతున్న సమ్మె వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వెల్లడించారు. ఆర్టీసీకి 3 వేల కోట్లకు ప�
ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. విధుల్లో ఉన్న ఆర్టీసీ కార్మికులకు మాత్రమే సెప్టెంబర్ జీతాలు ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న సమ్మెకు బీజేపీ మద్దతిస్తోందని, ప్రత్యక్ష రంగంలోకి దిగినట్లు, ప్రభుత్వంతో తాడోపేడో తెల్చుకుంటామన్నారు బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్. ఆర్టీసీ కార్మికులతో కలిసి బస్ భవన్ వద్ద ఆందోళన చేపట్టింది బీజేపీ. ధర్నాలో బీజ
ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. 8వ రోజుకు చేరుకుంది. ఆర్టీసీ సమ్మెలాగే..ప్రయాణీకుల కష్టాలు కూడా కొనసాగుతున్నాయి. సమ్మె మొదలై 8 రోజులైనా ప్రజా రవాణా గాడిన పడడం లేదు. మూడొంతుల బస్సుల్లో రెండొంతులు డిపోలకు పరిమితవ్వగా..తిరుగుతున్న ఒక వంతు బస్సుల్లో