Home » TSRTC
ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న సమ్మె 8వ రోజుకు చేరుకుంది. సమ్మెపై వెనక్కు తగ్గేది లేదంటున్నాయి ఆర్టీసీ కార్మిక సంఘాలు. ప్రభుత్వం ఎటువంటి చర్చలు జరిపేది లేదని స్పష్టం చేసిన నేపథ్యంలో.. తమ పోరాటానికి రాజకీయ మద్దతు కూడగట్టే పనిలో పడ్డారు కార్మ�
నల్గొండ జిల్లా నార్కట్ పల్లిలో టికెట్ రేటు కన్నా అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న ఇద్దరు కండక్టర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. గురువారం(అక్టోబర్ 10,2019) జిల్లా ఎస్పీ
తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న సమ్మెపై హైకోర్టులో వాదనలు జరిగాయి. ప్రభుత్వం, ఆర్టీసీ యాజమన్యం తరపున, కార్మికుల సంఘాల తరపున అడ్వకేట్స్ వాదించారు. ఇరువురు హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశాయి. సమస్యలు పరిష్కరించేలా ప్రభుత్వాన్�
ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఎలాంటి తీర్పునిస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. అక్టోబర్ 05వ తేదీ నుంచి కార్మికులు సమ్మెలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. దీనిపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అక్టోబర్ 10వ తేదీ గురువారం కోర్టు విచారణ చేపట్టింది. ప్రభుత్వ�
ఆర్టీసీ కార్మికుల సమ్మె ఆరో రోజుకు చేరింది. 2019, అక్టోబర్ 10వ తేదీ గురువారం మరోసారి అఖిలపక్ష నేతలతో.. జేఏసీ సమావేశం కానుంది. బహిరంగ సభ, తెలంగాణ బంద్ చేపట్టే తేదీలను నేడు ప్రకటించనున్నారు. సమ్మెను ఉద్ధృతం చేయడంలో భాగంగా.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని
ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేకంగా బస్సులు నడుపుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ బస్సుల్లో పాస్ లు చెల్లడం లేదు. పాస్ లను అనుమతించడం లేదు. ప్రతి ఒక్కరి
ఆర్టీసీ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్న సీఎం కేసీఆర్.. కొత్త పాలసీకి రూపకల్పన చేశారు. కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సోమవారం(అక్టోబర్ 7,2019) ఆర్టీసీ సమ్మె, కొత్త
తెలంగాణ ఆర్టీసీ.. సమూల ప్రక్షాళన దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రగతి భవన్లో ఆర్టీసీ ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమీక్షిస్తున్నారు. ఆర్టీసీ నూతన పాలసీ సహా
తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె మూడో రోజూ కంటిన్యూ అవుతోంది. ఉద్యోగులపై వేటు వేస్తామని సీఎం కేసీఆర్ హెచ్చరించినా.. ఆర్టీసీ కార్మికులు వెనక్కితగ్గడం లేదు. సమ్మెపై ఆర్టీసీ జేఏసీ నేత అశ్వద్ధామ రెడ్డి మాట్లాడారు. ఉద్యోగులను డిస్మిస్ చేస్తామ
తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులుతో చర్చలు విఫలం కావడంతో ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టారు. ముందు ప్రకటించినట్లే సమ్మె ప్రారంభించగా.. ఆర్టీసీ సమ్మెపై కఠినంగా వ్యవహరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో 1200మందిని మాత