Home » TSRTC
ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెపై సీఎం కేసీఆర్ తీవ్రంగా స్పందించారు. సమ్మెకు దిగడాన్ని ఆయన తీవ్ర తప్పిదంగా భావించారు. ఆర్టీసీలో కొత్త సిబ్బంది నియామకాలు చేపట్టాలని, ప్రభుత్వం విధించిన గడువులోపు విధులకు హాజరు కాని సిబ్బందిని తిరిగి ఉద్�
ఆర్టీసీని ప్రైవేటు పరం చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్ధామమ రెడ్డి. ఎట్టి పరిస్థితిల్లోనూ సమ్మెను కొనసాగిస్తామని, ఇంకా ఉధృతం చేస్తామని తేల్చిచెప్పారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే దిశగా చర్యలు తీసుకోవ
ఏపీలో ప్రైవేటు వాహన యజమానులకు మంత్రి పేర్ని నాని హెచ్చరకలు జారీ చేశారు. ప్రైవేటు బస్సులు అధిక ధరలు వసూలు చేస్తే రూ. 50 వేల జరిమాన విధిస్తామని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన ఆర్టీసీ కార్మికుల సమ్మె ఏపీపై పడకుండా చర్యలు తీసుకుంటున్�
కార్మిక సంఘాలు కదం తొక్కాయి. ప్రభుత్వం కన్నెర్ర చేసింది. ఎవరూ వెనక్కి తగ్గలేదు. సమ్మె ప్రభావంతో ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. కొన్ని చోట్ల ప్రత్యామ్నాయ
ఆర్టీసీ సమ్మె, ప్రభుత్వం ఇచ్చిన డెడ్ లైన్ ముగిసింది. సాయంత్రం 6 గంటలలోపు విధుల్లో చేరాలని లేకపోతే వారిని తొలగిస్తామని హెచ్చరించింది. సర్కార్ డెడ్ లైన్ ను పట్టించుకోలేదు ఆర్టీసీ కార్మికులు. విధుల్లో చేరలేదు. సమ్మె కొనసాగిస్తున్నారు. ఈ క్రమంల
తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. ఎక్కడికక్కడ బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేటు బస్సులను తిప్పుతామని అని ప్రభుత్వం చెప్పినా..అవి సరిపోయినవన్నీ లేకపోవడంతో ప్రయాణీకులు ప్రత్యామ్నాయ మార్
అర్థరాత్రి నుంచి తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగుతున్నారు. వారం రోజులుగా ప్రభుత్వంతో జరిగిన చర్చలు విఫలం కావటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. డిమాండ్ల పరిష్కారానికి పట్టుబట్టిన కార్మికులకు.. చర్చల కమిటీ నుంచి సానుకూల స్పందన రాలేదు. దీంత
ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం..కార్మికులు బెట్టు వీడడం లేదు. తమ సమస్యలు పరిష్కరించాలని కార్మిక సంఘాలు తేల్చిచెబుతున్నాయి. యాజమాన్యంతో జరిగిన చర్చలు విఫలం కావడంతో అక్టోబర్ 05వ తేదీ శనివారం నుంచి సమ్మెలోకి వెళుతామని కార్మిక సంఘాలు ప్రకటించడంతో �
తెలంగాణ ఆర్టీసీలో సమ్మె పిలుపు సెగలు పుట్టిస్తోంది. కార్మిక సంఘాలు ప్రకటించిన సమ్మె మరికొన్ని గంటల్లోనే మొదలు కాబోతోంది. ఇప్పటివరకూ.. మూడు సార్లు కార్మికులతో.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ భేటీ అయినప్పటికీ.. సయోధ్య మాత్రం కుదరలేదు. కార్మిక�
కార్మికుల్ని భయపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని... ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ఆరోపించారు. ముందుగా ప్రకటించినట్లు ఐదో తారీఖు నుంచి సమ్మెకు వెళ్తామని స్పష్టం చేశారు.