Home » TSRTC
కరీంనగర్ బస్టాండ్ ఎదుట ఉద్రిక్తత చోటుచేసుకుంది. బంద్ సందర్భంగా తాత్కాలిక డ్రైవర్ బస్ నడపడంతో ఆగ్రహించిన కార్మికులు అతనిపై దాడి చేశారు. తాము నిరసన చేస్తుంటే బస్సు ఎలా నడుపుతావంటూ అతనిపై చేయిచేసుకున్నారు కార్మికులు. బస్సును అడ్డుకుని
ఆర్టీసీ కార్మికులు సమ్మెని తీవ్రతరం చేశారు. ఆర్టీసీ జేఏసీ ఇచ్చిన తెలంగాణ బంద్ పిలుపునకు అనూహ్య మద్దతు లభించింది. టీఆర్ఎస్ మినహా అన్ని రాజకీయ పార్టీలతోపాటు
ఆర్టీసీ జేఏసీ ఇచ్చిన తెలంగాణ బంద్ పిలుపునకు అనూహ్య మద్దతు లభించింది. టీఆర్ఎస్ మినహా అన్ని రాజకీయ పార్టీలతోపాటు ఉద్యోగ, విద్యార్థి, ప్రజా సంఘాలు బంద్కు
RTC తాత్కాలిక డ్రైవర్పై రేప్ కేసు నమోదైంది. మంచిర్యాలలో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్టీసీ తాత్కాలిక డ్రైవర్ శ్రీనివాస్ బస్ స్టాపుల దగ్గర బస్ ఆపకుండా పోనిచ్చాడు. ఈ క్రమంలో అందులో ఉన్న తాత్కాలిక మహిళా కండక్టర్ పట్ల అసభ్య�
హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం వెంటనే చర్చలు ప్రారంభించాలని కోరారు ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి. మేం కూడా సిద్ధంగా ఉన్నామని.. చర్చలకు వెళ్లటానికి రెడీ అని ప్రకటించారాయన. కోర్టు వ్యాఖ్యలు మాత్రమే చేసింది.. తుది తీర్పు కాదని వెల్లడించారాయ�
టీఎస్ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఎస్వీకే నుంచి ఆర్టీసీ జేఏసీ నేతలు ర్యాలీకి యత్నించారు.
తెలంగాణ ఆర్టీసీ ప్రక్షాళనకు అడుగు పడింది. ఆర్టీసీలోకి మరికొన్ని అద్దె బస్సులకు టెంటర్ నోటిఫికేషన్ జారీ అయింది. ఆర్టీసీ వెట్ సైట్ లో నోటిఫికేషన్ పెట్టారు. అక్టోబర్ 21 మధ్యాహ్నం 2 గంటలకు వరకు గడువు విధించారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు టెంటర్లు
ఆర్టీసీ ఉద్యోగుల జీతాలు సోమవారం వరకు చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. సెప్టెంబర్ నెలకు సంబంధించి 49 వేల 190 మంది కార్మికులకు ఆర్టీసీ యాజమాన్యం జీతాలు చెల్లించ
ప్రభుత్వం, ఆర్టీసీ మధ్య చర్చలు జరగాలని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేకే అభిప్రాయపడ్డారు. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు తనను బాధించాయన్నారు. తాను సోషలిస్టునన్న కేకే.. సీఎం కేసీఆర్ ఆదేశిస్తే మధ్యవర్తిగా చర్చలు జరుపుతానన్నారు. తన ప్రెస్
ఆర్టీసీ నష్టాలకు కారణం మేఘా సంస్థ అంటూ సాగుతున్న ప్రచారాన్ని ఆ సంస్థ తీవ్రంగా ఖండించింది. తెలంగాణ ఆర్టీసీకి తమ సంస్థ ఒలెక్ట్రా... కేవలం 40 బస్సులను మాత్రమే అద్దెకు