Home » TSRTC
special Telangana buses for dasara 2020 : దసరా పండుగ వచ్చేస్తోంది. ఇప్పటికే నవరాత్రులు మొదలయ్యాయి కూడా. నగరంలో నివాసం ఉంటున్న ప్రజలు సొంతూళ్లకు వెళ్లేందుకు సిద్ధమౌతున్నారు. ఇప్పటికే కరోనా కారణంగా..నష్టాల్లో ఉన్న ఆర్టీసీ..దీనిని క్యాష్ చేసుకొనే ప్రయత్నం చేస్తోంది. అ�
Rain alert in Telugu states : తెలుగు రాష్ట్రాల్లో రెయిన్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. వచ్చే మూడు రోజుల రెండు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. ఉత్తర అండమాన్ సముద్రంలో ఏర్పడ్డ అల్పపీడనం ప్రభావంతో తె�
Three hours rain in hyderabad : మూడు గంటల వాన హైదరాబాద్ను అతలాకుతలం చేసింది. ఉరుములు మెరుపులతో భారీ వర్షం పడటంతో… కాలనీలు నీట మునిగిపోయాయి. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వాన దంచికొట్టింది. రోడ్లపైకి వచ్చిన జనం ఇటు.. అటు కదల్లేని పరిస్థితి నెలకొంది. మరోవైపు �
హైదరాబాద్ నగరంలో ఆర్టీసీ సిటీ బస్సులు శుక్రవారం, సెప్టెంబర్ 25 నుంచి రొడెక్కనున్నాయి. నగరంలో 25 శాతం బస్సలు నడపాలని ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా లాక్ డౌన్ మొదలైన తర్వాత నుంచి హైదరాబాద్ నగరంలో ఆర్టీసి సిటీ బస్సు సేవలు నిలిపివేశారు. దాదాపు 18
అంతరాష్ట్ర బస్ సర్వీసుల విషయంలో తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ మధ్య పేచీ కొనసాగుతోంది. దానిపై ఇప్పట్లో క్లారిటీ వచ్చేలా కనిపించడం లేదు. మరి.. హైదరాబాద్లో సిటీ బస్సులు ఎప్పటి నుంచి తిరుగుతాయ్. ఈ క్వశ్చన్కి మాత్రం ఆర్టీసీ అధికారుల నుంచి స్పష్టత రావడ�
దేశంలో అన్ లాక్4 ప్రక్రియ మొదలైన తర్వాత సెప్టెంబర్ 1వ తేదీనుంచి కేంద్రం మరికొన్ని సడలింపులు ఇవ్వటంతో వ్యాపార కార్యకలాపాలు ఊపందుకున్నాయి. కొద్ది రోజల్లో మెట్రో రైలు సేవలు, ప్యాసింజర్ రైలు సేవలుకూడా ప్రారంభం కానున్నాయి. కానీ హైదరాబాద్ సిటీల
హైదరాబాద్ వాసులకు ఇక మంచి రోజులు రానున్నాయి. కొన్ని నెలలుగా షెడ్లకే పరిమితమైన మెట్రో రైళ్లు పరుగులు తీయడానికి సిద్ధమౌతున్నాయి. కరోనా కారణంగా కేంద్రం విధించిన లాక్ డౌన్ సెప్టెంబర్ 31వ తేదీతో ముగియనుంది. అన్ లాక్ 4లో భాగంగా..మరికొన్నింటికి గ్ర�
జీహెచ్ఎంసీ పరిధిలో లాక్డౌన్ విధించడంపై సస్పెన్స్ కొనసాగుతోంది. గ్రేటర్లో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి మళ్లీ కఠిన లాక్డౌన్ విధించాలనే ఆలోచనలను ప్రభుత్వం విరమించుకున్నట్టుగా తెలుస్తోంది. 15 రోజుల పాటు లాక్డౌన్ విధించాల�
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కనున్నాయా? అంటే అవుననే సమాధానం వస్తోంది. మే 15వ
కరోనా ప్రభావం దేశంలో అన్ని రంగాలపై పడింది. ఆర్టీసీని అయితే తీవ్ర నష్టాల్లోకి నెట్టింది. ఇప్పటికే నష్టాల బాటలో పయనిస్తోన్న ఆర్టీసీ… కరోనా కాటుతో కుదేలైంది. ఇప్పుడిప్పుడే నష్టాల నుంచి గట్టెక్కేతున్న టీఎస్ ఆర్టీసీ…. లాక్డౌన్తో మరింతగ�