Home » TTD Chairman YV Subbareddy
కొండ మీద జరుగుతున్న దుర్మార్గాలు ఆ భగవంతుడికే తెలియాలన్నారు. జగన్ ప్రభుత్వం వచ్చాక.. శ్రీవాణి ట్రస్ట్ ఏర్పాటు చేశారని వెల్లడించారు. ఈ ట్రస్ట్ ద్వారా రోజుకు వేయి టిక్కెట్లకు పైగా అమ్ముతున్నారని పేర్కొన్నారు.
వివిధ బ్యాంకుల్లో రూ. 139 కోట్లు ఉన్నాయని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. శ్రీవాణి ట్రస్ట్ డిపాజిట్లపై రూ. 36 కోట్ల వడ్డీ వచ్చిందని తెలిపారు.
ఆనవాయితీ ప్రకారం స్వామి వారికి టీటీడీ తరపున పట్టు వస్త్రాలు సమర్పించామని తెలిపారు. స్వామివారి చందనోత్సవానికి వచ్చే భక్తులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.
టీటీడీ విద్యాసంస్థల్లో ఉపాధ్యాయుల నియామకం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. విదేశీ కరెన్సీ స్వీకరించడానికి అనుమతులు వచ్చాయని తెలిపారు.
టీటీడీ 2023-24 వార్షిక బడ్జెట్ ను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈఓ ధర్మారెడ్డి ప్రకటించారు. టీటీడీ 2023-24 వార్షిక బడ్జెట్ 4,411.68 కోట్లుగా పేర్కొన్నారు. హుండీ ద్వారా 1,591 కోట్ల రూపాయలు ఆదాయం వస్తాయని అంచనా వేశారు.
కరోనా మహమ్మారి కారణంగా దాదాపు రెండేళ్ళ పాటు చాలామంది భక్తులు తిరుమలకు రాలేక పోయారన్నారు. భక్తులకు అవసరమైన ఆహారం, నీరు అందించేందుకు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
ఇవాల్టి సమావేశంలో మూడు నెలల కాలానికి అవసరమైన బియ్యం పప్పు దినుసులు నూనెలు, నెయ్యి, చక్కర బెల్లం తదితర అవసరాల కొనుగోళ్లకు సంబంధించి పాలక మండలి ఆమోదం తెలుపనుంది.
సేవల టికెట్ ధరలు పెంచడం లేదన్న వైవీ సుబ్బారెడ్డి
శ్రీవారికి గో ఆధారిత నైవేద్యాన్ని మేలో ప్రవేశపెట్టామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఎలాంటి ఆటంకం లేకుండా ఇప్పటివరకు గో ఆధారిత నైవేద్యం నిర్విఘ్నంగా కొనసాగుతోందన్నారు.