Home » TTD key decision
టీటీడీలో ఇంజినీరింగ్ విభాగంలో ఏటా వందల కోట్ల రూపాయల విలువైన వర్క్స్ జరుగుతూ ఉంటాయి.
సెలవులు, పెరటాసి శనివారాల నేపథ్యంలో తిరుమలలో భారీగా భక్తుల రద్దీ పెరిగింది.
వీఐపీల కోసం కేటాయించిన సమాయాన్ని కూడా సామాన్య భక్తులకు కేటాయించాలని టీటీడీ నిర్ణయించింది. టీటీడీ నిర్ణయంతో సర్వదర్శనం భక్తులకు రోజుకు అదనంగా 2 గంటల దర్శన సమయం లభిస్తుంది.
తిరుమలలో శ్రీవారి ఆర్జిత సేవలకు వేళయింది. కరోనా కారణంగా సంవత్సర కాలంగా ఆగిపోయిన ఆర్జిత సేవలు తిరిగి ప్రారంభంకానున్నాయి.