Home » TTD Latest News
నడకదారిలో ప్రతి భక్తుడి చేతికి కర్ర
శ్రీవారి మెట్టు మార్గానికి టీటీడీ రిపేర్లు పూర్తి చేసింది. వచ్చే నెల మొదటి వారంలో మెట్టు మార్గాన్ని పునఃప్రారంభించి.. ఆ మార్గంలో భక్తులను అనుమతించాలని నిర్ణయించినట్లు...
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలాగే పంచగవ్య, అగరబత్తీలు, ఫోటో ఫ్రేమ్ తదితర ఉత్పత్తులు కూడా స్వామివారి ప్రసాదాలు గానే భక్తులు భావించేలా చేయడం ద్వారా ఈ - కామర్స్లో...
బొందలదిన్నె గ్రామంలో 57 మంది రైతులు సహజ పద్ధతుల్లో 185 ఎకరాల్లో 1, 396 క్వింటాళ్ల పప్పు శనగ పండింది. ఇటీవలే టీటీడీ నుంచి ఆర్డర్ వచ్చినట్లు డీపీఎం లక్ష్మా నాయక్ వెల్లడించారు...
ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన తిరుమలలో విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. 2022, జనవరి నెలలో జరిగే ఉత్సవ వివరాలను టీటీడీ ప్రకటించింది...
శ్రీవారి వైకుంఠ ఏకాదశికి ఒమిక్రాన్ ఎఫెక్ట్
టీటీడీ వెబ్ సైట్ కు 14 లక్షల హిట్లు వచ్చాయి. మొత్తం 4 లక్షల 60 వేల టికెట్లు విడుదల చేయగా..ఇవన్నీ కేవలం 55 నిమిషాల వ్యవధిలో బుక్ కావడం విశేషం.
జనవరి 13వ తేదీ నుంచి 10 రోజుల పాటు తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలని టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంది.
కొత్త ఏడాదిలో దర్శన టికెట్లు పెంచాలని నిర్ణయించడం జరిగిందని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు.
కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని ఛైర్మన్ వైవి. సుబ్బారెడ్డి పరిశీలించారు. గత 25 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా భారీగా బండరాళ్లు రోడ్డుపై పడ్డాయని...