-
Home » TTD News
TTD News
తిరుపతి కల్తీ నెయ్యి ఇష్యూలో షాకింగ్.. అరెస్టులు, ఉత్కంఠ.. అన్ని వేళ్లు అటువైపే చూపుతున్నాయ్!
ఇదే గనుక జరిగితే శ్రీవారి లడ్డూ ఇష్యూ మరో నేషనల్ టాపిక్ అయ్యే చాన్సు ఉంది.
అర్హత ఉన్న ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తాం.. టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు ఇవే..
శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని అలిపిరి వద్ద 23వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నాం. అయితే, హోమంలో పాల్గొనే భక్తులు వెయ్యి రూపాయలు చెల్లించి టికెట్ తీసుకోవాల్సి ఉంటుందని భూమన తెలిపారు
TTD News: టీటీడీ చరిత్రలో తొలిసారిగా.. మే నెలలో రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం
తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా శ్రీ వేంకటేశ్వర స్వామి హుండీ ఆదాయం సమకూరింది. నిత్యం భక్తుల రద్దీతో తిరుమల కిక్కిరిసిపోతుంది. అయితే గత రెండేళ్లుగా కొవిడ్ కారణంగా తిరుమలకు భక్తుల రాక తగ్గింది. ఈ వేసవి కాలంలో కొవిడ�
Tirumala : మెట్టు మార్గం త్వరలో రెడీ.. భక్తులకు అనుమతి ఎప్పటి నుంచి అంటే
శ్రీవారి మెట్టు మార్గానికి టీటీడీ రిపేర్లు పూర్తి చేసింది. వచ్చే నెల మొదటి వారంలో మెట్టు మార్గాన్ని పునఃప్రారంభించి.. ఆ మార్గంలో భక్తులను అనుమతించాలని నిర్ణయించినట్లు...
Tirupati : మంత్రి రోజా సెల్ ఫోన్ మిస్సింగ్.. మూడు పోలీసు టీంల గాలింపు
ఏపీ రాష్ట్ర నూతన మంత్రిగా నియమితులైన రోజా.. సెల్ ఫోన్ మిస్ కావడం కలకలం రేపుతోంది...ఎస్వీ యూనివర్సిటీ సెట్ హాల్ లో నిర్వహించిన శ్యాప్ సమావేశంలో మంత్రి రోజా పాల్గొన్నారు...
TTD : మూడు నెలల శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్లు రిలీజ్
సోమవారం ఉదయం 9 గంటలకు ఈ టికెట్లు విడుదలయ్యాయి. ఏప్రిల్ నెల కోటాను విడుదల చేసింది.. టీటీడీ. ఇక మే నెల కోటాను మంగళవారం, 23న జూన్ నెల కోటాను..
TTD : తిరుమలలో ఫుల్ రష్, బారులు తీరిన వాహనాలు
టీటీడీ నిర్ణయంతో సర్వదర్శనం భక్తులకు రోజుకు అదనంగా 2 గంటల దర్శన సమయం లభిస్తుంది. శని, ఆదివారాలు సెలవు దినం కావడంతో భక్తులు భారీగా తిరుమలకు పోటెత్తారు. కొండపైకి వచ్చేవారి సంఖ్య...
TTD : శ్రీవారి హుండీ ఆదాయం రూ. 5.41 కోట్లు, శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు
కోవిడ్ నిబంధనల ప్రకారం... వాహన సేవలు ఆలయంలో ఏకాంతంగా నిర్వహిస్తున్నారు..ఫిబ్రవరి 22వ తేదీ నుంచి మార్చి 03వ తేదీ వరకు ఆలయంలో ఏకాంతంగా ఈ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని...
TTD : ఉదయాస్తమాన టికెట్లకు ఫుల్ డిమాండ్..కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు
శుక్రవారానికి సంబంధించి ఆన్ లైన్ లో ఉంచిన ఈ టికెట్లన్నింటినీ భక్తులు సొంతం చేసుకున్నారు. ఉదయాస్తమాన సేవ కోసం శుక్రవారమైతే.. రూ. 1.5 కోట్లు, మిగిలిన రోజుల్లో రూ. కోటి విరాళంగా...
Tirupati : ఆంజనేయస్వామి జన్మస్థాన అభివృద్ధికి శంఖుస్థాపన.. ముహూర్తం ఖరారు
ఆంజనేయస్వామివారి జన్మస్థాన అభివృద్ధికి ఫిబ్రవరి 16న శంఖుస్థాపన మహోత్సవం నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో ప్రముఖ స్వామీజీలు విచ్చేస్తారని టీటీడీ ఓ ప్రకటనలో...