Home » TTD News
ఇదే గనుక జరిగితే శ్రీవారి లడ్డూ ఇష్యూ మరో నేషనల్ టాపిక్ అయ్యే చాన్సు ఉంది.
శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని అలిపిరి వద్ద 23వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నాం. అయితే, హోమంలో పాల్గొనే భక్తులు వెయ్యి రూపాయలు చెల్లించి టికెట్ తీసుకోవాల్సి ఉంటుందని భూమన తెలిపారు
తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా శ్రీ వేంకటేశ్వర స్వామి హుండీ ఆదాయం సమకూరింది. నిత్యం భక్తుల రద్దీతో తిరుమల కిక్కిరిసిపోతుంది. అయితే గత రెండేళ్లుగా కొవిడ్ కారణంగా తిరుమలకు భక్తుల రాక తగ్గింది. ఈ వేసవి కాలంలో కొవిడ�
శ్రీవారి మెట్టు మార్గానికి టీటీడీ రిపేర్లు పూర్తి చేసింది. వచ్చే నెల మొదటి వారంలో మెట్టు మార్గాన్ని పునఃప్రారంభించి.. ఆ మార్గంలో భక్తులను అనుమతించాలని నిర్ణయించినట్లు...
ఏపీ రాష్ట్ర నూతన మంత్రిగా నియమితులైన రోజా.. సెల్ ఫోన్ మిస్ కావడం కలకలం రేపుతోంది...ఎస్వీ యూనివర్సిటీ సెట్ హాల్ లో నిర్వహించిన శ్యాప్ సమావేశంలో మంత్రి రోజా పాల్గొన్నారు...
సోమవారం ఉదయం 9 గంటలకు ఈ టికెట్లు విడుదలయ్యాయి. ఏప్రిల్ నెల కోటాను విడుదల చేసింది.. టీటీడీ. ఇక మే నెల కోటాను మంగళవారం, 23న జూన్ నెల కోటాను..
టీటీడీ నిర్ణయంతో సర్వదర్శనం భక్తులకు రోజుకు అదనంగా 2 గంటల దర్శన సమయం లభిస్తుంది. శని, ఆదివారాలు సెలవు దినం కావడంతో భక్తులు భారీగా తిరుమలకు పోటెత్తారు. కొండపైకి వచ్చేవారి సంఖ్య...
కోవిడ్ నిబంధనల ప్రకారం... వాహన సేవలు ఆలయంలో ఏకాంతంగా నిర్వహిస్తున్నారు..ఫిబ్రవరి 22వ తేదీ నుంచి మార్చి 03వ తేదీ వరకు ఆలయంలో ఏకాంతంగా ఈ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని...
శుక్రవారానికి సంబంధించి ఆన్ లైన్ లో ఉంచిన ఈ టికెట్లన్నింటినీ భక్తులు సొంతం చేసుకున్నారు. ఉదయాస్తమాన సేవ కోసం శుక్రవారమైతే.. రూ. 1.5 కోట్లు, మిగిలిన రోజుల్లో రూ. కోటి విరాళంగా...
ఆంజనేయస్వామివారి జన్మస్థాన అభివృద్ధికి ఫిబ్రవరి 16న శంఖుస్థాపన మహోత్సవం నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో ప్రముఖ స్వామీజీలు విచ్చేస్తారని టీటీడీ ఓ ప్రకటనలో...