Home » TTD officials
తిరుమల ఘాట్ రోడ్డులో మళ్లీ చిరుతపులి సంచారం కలకలం రేపింది. తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో చిరుతపులి కనిపించింది. చిరుతను చూసిన వాహనదారులు, భక్తులు భయపడిపోతున్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. సూర్యగ్రహణం కంటే ముందు, తరువాత రద్దీ తగ్గగా శనివారం శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు.
విజయవాడ : కొద్ది రోజులుగా టీడీపీ అధినేత చంద్రబాబుపై డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అలిగినట్లు కనిపిస్తున్నారు. తన చిరకాల ప్రత్యర్ధి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కుటుంబం టీడీపీలో చేరాలనుకోవడం, అందుకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కేఈ అ�