Home » TTD Preist
ఏపీలో కరోనా విజృంభిస్తోంది. మహమ్మారి కారణంగా చాలామంది వైరస్ బారినపడుతున్నారు. కరోనా బారినపడి చనిపోయే వారి సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పుడు టీటీడీ అర్చకుడు ఎన్వీ శ్రీనివాసా చార్యులు కరోనాతో మృతిచెందారు. నాలుగు రోజుల క్రితం స్విమ్స్ లో చేరిన ఆయ