Home » TTD
తిరుమలలోని అంజనాద్రిని గుర్తించాలంటూ పలువురు భక్తులు కొంతకాలంగా లేఖల ద్వారా, ఈ -మెయిళ్ల ద్వారా టీటీడీని కోరడం జరిగిన సంగతి తెలిసిందే. ఈ మేరకు టీటీడీ ఈఓ...
ఆంజనేయస్వామివారి జన్మస్థాన అభివృద్ధికి ఫిబ్రవరి 16న శంఖుస్థాపన మహోత్సవం నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో ప్రముఖ స్వామీజీలు విచ్చేస్తారని టీటీడీ ఓ ప్రకటనలో...
శ్రీవారి భక్తులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఆఫ్ లైన్ సర్వదర్శనం టోకెన్లపై టీటీడీ కీలక ప్రకటన చేసింది. ఈ నెల 15 నుంచి ఆఫ్ లైన్లో సర్వదర్శనం టోకెన్లు విడుదల చేయనున్నట్లు పేర్కొంది.
శ్రీవారి సర్వదర్శనం టికెట్ల సంఖ్యనూ పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఆన్ లైన్ ద్వారా ఇప్పటికే 10 వేల టికెట్లు జారీ చేశామని చెప్పారు.
ఫిబ్రవరి 16న తిరుమల కొండపై ఆకాశగంగలో అంజనా దేవి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన, భూమిపూజ చేయనున్నట్లు టీటీడీ ఈవో జవహర్ రెడ్డి తెలిపారు.
తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ఏనుగుల సంచారం తిరుమల వెళ్లే భక్తులను కలవర పెడుతోంది. ఇప్పటివరకు ఘాట్ రోడ్ లో చిరుత పులులు, జింకలు, దుప్పులు, రేసుకుక్కలు, ఎలుగుబంట్లు మాత్రమే కనిపించేవి
కోవిడ్ వల్ల ఏర్పడిన అవరోధాల దృష్ట్యా నిలిపివేసిన సర్వదర్శనాన్ని తిరిగి ప్రారంభించి పూర్వవైభవ స్థితికి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. రెండు డోసుల వ్యాక్సినేషన్..
కరోనా కేసులు తగ్గితే.. ఫిబ్రవరి 15 తర్వాత ఆఫ్లైన్ లో సర్వదర్శనం టోకెన్లు భక్తులకు జారీ చేస్తామని తెలిపారు. అంతేకాదు .. కేసులు అదుపులోకి వస్తే.. మార్చి 1 నుంచి..
కొన్ని వేల పాములను పట్టుకుని సురక్షితంగా వదిలేసిన టీటీడీ స్నేక్ క్యాచర్ భాస్కర్ అదే పాము కాటుకు గురై ప్రాణాల కోసం పోరాడుతున్నాడు.
విజయసాయిరెడ్డి పార్లమెంట్ సమావేశాల్లో మాట్లాడుతూ ఎఫ్సిఆర్ఎను పునరుద్ధరించక పోవడంతో టీటీడీ చేపడుతున్న అనేక స్వచ్చంద కార్యక్రమాలు, ఉచిత పధకాలు నిలిపివేయాల్సి వచ్చిందని వివరించారు