Home » TTD
ఓ కళాశాలలో నాలుగు రోజుల క్రితం పామును పడుతుండగా పాము కాటుకు గురైన భాస్కర్ నాయుడు తిరుపతిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. భాస్కర్ నాయుడికి...
కరోనా కారణంగా గత కొన్ని నెలలుగా టీటీడీ.. శ్రీవారి దర్శన టికెట్లను ఆన్లైన్లోనే విడుదల చేస్తోంది. అంతేకాకుండా పరిమిత సంఖ్యలో మాత్రమే టికెట్లను రిలీజ్ చేస్తోంది.
తిరుమలలో మరోసారి నకిలీ దర్శనం టికెట్ల కలకలం రేగింది. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులను మోసం చేసి.. నకిలీ టికెట్లు విక్రయించి డబ్బులు దండుకుంటున్నారు కేటుగాళ్లు..
అంతేకాకుండా పరిమిత సంఖ్యలో మాత్రమే టికెట్లను రిలీజ్ చేస్తుంది. అయితే ఫిబ్రవరి నెల నుంచి శ్రీవారి దర్శన టికెట్లను పెంచుతారనే ప్రచారం జరిగింది.
తిరుచానూరు అమ్మవారి ఆలయంలో 50 సంవత్సరాల తరువాత "నవకుండాత్మక శ్రీయాగాన్ని" నిర్వహిస్తున్నారు. లోకకళ్యాణార్ధం.. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు ఈ యాగంలో పాల్గొన్నారు.
అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని నిన్న 23,744 మంది భక్తులు దర్శించుకున్నారు. 12,107 మంది తలనీలాలు సమర్పించారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో రేపు వైకుంఠ ఏకాదశి వేడుకలు జరగనున్నాయి. ఇవ్వాళ అర్ధరాత్రి 12 గంటల తరువాత నిత్యసేవలు కైంకర్యాల అనంతరం వేకువజామున గం. 1:40 కి వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం ప్రా
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ నెల 13వ తేదీ నుండి 22వ తేదీ వరకూ వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం నిర్వహించనున్న సందర్భంగా శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమ
తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార సర్వదర్శన టికెట్లను టీటీడీ జారీ చేసింది. తిరుపతి వాసులకు మాత్రమే వైకుంఠ ద్వార సర్వదర్శనం టికెట్లు ఇస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఒకరోజు ముందుగానే..
విద్యార్థినులతో అసభ్యంగా మాట్లాడటమే కాక, ఆ మాటలను ఫోన్ లో రికార్డు చేసే వాడు సురేంద్ర. వాటిని మళ్లీ వారికే పంపి బ్లాక్ మెయిల్ చేసేవాడు. తాను చెప్పినట్లు వింటే పరీక్షల్లో పాస్ చేస్త