Home » tuberculosis
క్షయవ్యాధికి సంబంధించిన చికిత్సను విజయవంతంగా పూర్తిచేసుకున్న తర్వాతకూడా రోగులకు ముప్పుతప్పదని, వారిలో చాలా మంది పలు రకాల అనారోగ్యాల కారణాలవల్ల అకాల మరణం చెందుతున్నారని భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) ఆధ్వర్యంలోని జాతీయ క్షయ పరిశోధన�
దశాబ్ది కాలం తర్వాత తొలిసారిగా టీబీ మరణాలు పెరిగినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. టీబీ నిర్ధారణ కూడా గణనీయంగా తగ్గినట్లు తాజా నివేదిక వెల్లడించింది.
కర్నాటక రాష్ట్రంలో వైరస్ నుంచి కోలుకున్న 155 మందిలో టీబీ క్షయ వ్యాధి లక్షణాలు గుర్తించినట్లు అక్కడి రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.
కరోనావైరస్ తో కొద్ది నెలలుగా యావత్ ప్రపంచమంతా పోరాడుతూనే ఉంది. ఈ ట్రీట్మెంట్లో భాగంగా పలు రకాల మెడిసిన్స్ వాడుతూ ఉన్న వైద్యులకు టీబీ వ్యాక్సిన్ మెరుగైన ఫలితాలను ఇచ్చిందట. మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయేవారి సంఖ్య తగ్గిందని చెబుతున్�
సకాలంలో వైద్యం అందక 65ఏళ్ల గిరిజన వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన పుదుచ్చేరిలోని ఓ గ్రామంలో జరిగింది. తన బంధువుల ఇంటికి వెళ్లిన వ్యక్తి ఉన్నట్టుండి కళ్లు తిరిగి కిందపడ్డాడు. అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ఎవరూ సాయం చేసేందుకు ముందుకు రాలేదు. చ�