Home » Tummala Nageswara rao
పదిహేను ఎకరాల్లోపు ఉన్న రైతుల ఖాతాల్లో రైతుభరోసా నిధులు జమ అయినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు.
తెలంగాణ ప్రభుత్వం వానాకాలం సీజన్కు రైతు పెట్టుబడి సాయం కింద రైతు భరోసా నిధుల విడుదల కొనసాగుతోంది. తొమ్మిది రోజుల్లో 9వేల కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ..
తెలంగాణ అంతా పామాయిల్ సాగు చేస్తే రైతుకి ఆదాయం వస్తుందని చెప్పారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ కు క్యాబినెట్ ఆమోదం ఉందని ఒకరు, అసలు కాళేశ్వరానికి క్యాబినెట్ కు సంబంధమే లేదని మరొకరు, కాదు కాదు క్యాబినెట్ ముందుకు రానైతే వచ్చింది కానీ మిగతా అంశాలన్నీ కేసీఆర్ కే తెలుసని ఇంకొకరు...
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద రైతులకు పెట్టుబడి సాయాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే.
తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇవాళ రైతుల ఖాతాల్లో ‘రైతు భరోసా’ నిధులు..
గతంలో రుణమాఫీ ఒక దోపిడీ పద్ధతిలో జరిగిందని కాగ్ నివేదిక ఇచ్చింది. అసలైన రైతులకు ఇవ్వలేదు.
రుణమాఫీపై ఇప్పటి వరకు సంబంధిత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు మీడియా ముందుకు రావడం లేదు. రుణమాఫీ ప్రాసెస్ ప్రారంభించిన జూలై 18 నుంచి ఇప్పటివరకు ఒక్క మీడియా సమావేశం పెట్టలేదు.
తమకు సంబంధం లేని విషయాల్లో కలగజేసుకుని అనవసరంగా బీఆర్ఎస్కు టార్గెట్ కావడం ఎందుకని చాలా మంది మంత్రులు సైలెంట్గా..
రైతులు సంతోషంగా ఉన్నప్పుడే రాష్ట్ర ప్రగతి సాధ్యమవుతుందని, అందువల్ల ఈ సాంకేతికతలు, ఇన్నోవేషన్లు నేరుగా వారికి ప్రయోజనం కలిగేలా ఉండాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు.