Home » Tweet
మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా మరొకసారి కీలక వ్యాఖ్యలు చేశారు. వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాలలో ఒకటైన ఏపీలో కుండపోత వర్షం కురిసింది. మరో రెండు రోజులు రాష్ట్రంలో..
అక్కినేని స్వీట్ కపుల్ నాగ చైతన్య -సమంతా విడిపోయాక ఎవరికి వారే ఆ బాధ నుండి బయటపడుతూ బిజీ అయిపోయారు. ఇందులో సామ్ సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా వరసపెట్టి పోస్టులు, స్టోరీలు..
ఒకే ఒక్క ట్వీట్.. ఇప్పుడు టోటల్ తెలుగు ఇండస్ట్రీలో ఆసక్తి రేపుతోంది. 24 క్రాఫ్ట్స్లో చర్చనీయాంశంగా మారింది. అందరూ ఆ ట్వీట్పైనే చర్చించుకుంటున్నారు.
పీకే లవ్ అనే హ్యాష్ ట్యాగ్ తో నటి పూనమ్ కౌర్ మరోసారి సంచలనంగా మారింది. ఆమె ట్రెడిషనల్ లుక్ లో కొన్ని ఫోటోలను ట్విట్టర్ లో షేర్ చేసిన పూనమ్ పీకే లవ్ అంటూ ట్యాగ్ చేసింది. దీంతో..
మానవ జాతి తుడుచుపెట్టుకుపోయే సమయం ఆసన్నమైందేమో అనిపిస్తుంది.. ఔను.. ఈ భూమ్మీద మనకి ఇంకా బ్రతికే అర్హత లేదని యాంకర్, నటి రష్మీ గౌతమ్ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. రష్మీ అంటే..
ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు ముందు జరిగిన దేశవ్యాప్తంగా జరిగిన ఉపఎన్నికల్లో చాలా చోట్ల బీజేపీకి ఎదురుగాలి వీచింది.
వెస్ట్ బంగాల్లో భవానీపుర్ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికల్లో టీఎంసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీఎం మమతా బెనర్జీ ఇవాళ హిందీ దివస్ సందర్భంగా చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు
అప్పడాలపై సోషల్ మీడియాలో రచ్చ రచ్చ అవ్వటంతో సాక్షాత్తు ప్రభత్వమే క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. హర్ష్ గోయెంకా రేపిన ఈ చర్చకు CBIC క్లారిటీ ఇచ్చింది.
సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ తాజాగా చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ మధ్య కాలంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలపై చెలరేగిన రచ్చ అంతా ఇంతా కాదన్న సంగతి తెలిసిందే. పక్కా పొలిటికల్ పార్టీల ఎన్నికలను తలపించేలా కనిపించిన ఈ
ఉత్తరప్రదేశ్ బీజేపీ లీడర్.. ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ కు తన భర్త అరెస్టుపై అక్రమం జరిగిందంటూ పోస్టు చేశారు. యోగి ఆదిత్యనాథ్ కు అనుకూలంగా సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేస్తే పోస్టుకు రూ.2 ఇస్తారనే ఆడియో క్లిప్ ఫేక్ అని అందులో వెల్లడించింది.