Home » Tweet
జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పార్టీ బలోపేతంపై చర్చిస్తామని ట్వీట్ చేశారు. ప్రత్యేక విమానంలో ప్రధాని మోదీ బేగంపేట చేరుకున్నారు.
అట్టడుగు సమస్యలపై ఆమెకు ఉన్న అవగాహన, అభివృద్ధి విజన్ అత్యద్భుతమని కొనియాడారు. ప్రధాని మోదీ, అమిత్ షాను ద్రౌపది ముర్ము కలిశారు.
ట్విటర్లో ఏదైనా రాసి పోస్ట్ చేయాలనుకుంటే కేవలం 280 అక్షరాలు మాత్రమే రాయగలం. అంతకు మించి క్యారెక్టర్లు రాయాలనుకుంటే మరో ట్వీట్ చేయాల్సిందే.
అప్పటివరకు తిట్టినోళ్లు ఇప్పుడెందుకు పొగొడుతున్నారో ఆలోచించాలి. ఆ నాయకుడు మారిపోయాడని చప్పట్లు కొడితే ప్రత్యర్థుల లక్ష్యం నెరవేరినట్లే.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, అందాల భామ పూజా హెగ్డే నటించిన రాధే శ్యామ్ చిత్రం భారీ వసూళ్లను రాబడుతుంది. తొలి రోజు నుండే డివైడ్ టాక్ ఉన్నప్పటికీ ఈ సినిమాకు తొలి రోజు నుండే వసూళ్ల...
టాలీవుడ్లో ఎవరైన సెలబ్రిటీ ఏదైనా ట్వీట్ చేశాడంటే వారి అభిమానుల నుండే కాకుండా ఇతర సెలబ్రిటీల అభిమానుల నుండి కూడా భారీ రెస్పాన్స్ వస్తుంది.
టాలీవుడ్ రేంజ్ ఇప్పుడు అమాంతం పెరిగిపోయింది. పాన్ ఇండియా సినిమాలతో బాలీవుడ్ కి చెక్ పెట్టేసింది. ఇంకా చెప్పాలంటే టాలీవుడ్ పాన్ ఇండియా సినిమా వస్తుందంటే బాలీవుడ్ సినిమాలు..
బ్యాడ్మింటన్ క్రీడా కారిణి సైనా నెహ్వాల్ పై హీరో సిద్ధార్థ చేసిన కామెంట్ దుమారం రేకెత్తిస్తోంది. సిద్ధార్థపై జాతీయ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తంచేసింది.
పక్షవాతంతో శరీరమంతా చచ్చుబడిపోయింది. ఎటూ కదల్లేని పరిస్థితి. అయినా ఆయన ట్వీట్ చేయగలిగారు. ఏంటి.. నమ్మబుద్ధి కావడం లేదు కదూ. కానీ, ఇది నిజం.
సోషల్ మీడియా వచ్చాక ఫేక్ న్యూస్ లు ఎక్కువైపోయాయి. ఏది నిజమో ఏది అబద్దమో తెలుసుకోవడం కష్టంగా మారింది. నకిలీ వార్తలు, ఫేక్ పోస్టులు ఇట్టే వైరల్ అయిపోతున్నాయి.