Home » Tweet
బీజేపీ పాలిత రాష్ట్రాల తీరుపై మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పరుష పదాలతో ట్వీట్ చేసిన వారిని అరెస్టు చేస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో సీఎం, మంత్రులను దుర్భాషలాడుతూ అవమానకరంగా మాట్లాడుతున్నా సహిస్తున్నామని అ
నటుడు చేతన్ కుమార్ను బెంగళూరులోని శేషాద్రిపురం పోలీస్ స్టేషన్ కస్టడీకి తరలించారు. అతడిని తొందరలోనే కోర్టులో హాజరుపర్చనున్నట్లు పోలీసులు తెలిపారు. మత విశ్వాసాలను కించపర్చడం, రెండు సమూహాల మధ్య అల్లర్లు రేకెత్తించే విధంగా ప్రవర్తించడం కి�
ట్విటర్ లో యూజర్లకు కొత్తగా మరో ఫీచర్ అందుబాటులోకి రానుంది. ట్వీట్ లో అక్షరాల పరిమితిని త్వరలో 10వేలకు పెంచుతున్నట్లు ఎలాన్ మస్క్ తెలిపారు. దీంతో యూజర్లు ఒకే ట్వీట్ లో ఎక్కువ టెక్స్ట్ రాయవచ్చు.
కేవలం బ్లూ టిక్ ఉన్న యూజర్ల నుంచి మాత్రమే ఏమైనా ఆదాయం ఆర్జించగలమని మస్క్ మొదటి నుంచి భావిస్తున్నారు. అందుకే వారికి అనుకూలమైన విధంగా మార్పులు చేస్తున్నారు. అంతే కాకుండా బ్లూ టిక్ కోసం చార్జ్ కూడా వసూలు చేస్తున్నారు. దీని ద్వారా బ్లూ టిక్ యూజ�
బీఆర్ఎస్ పార్టీలో ఎలా చేరాలంటూ ఎమ్మెల్సీ కవితకు మహారాష్ట్ర అభిమాని ట్వీట్ చేశారు. దేశ వ్యాప్తంగా జరిగే బీఆర్ఎస్ బహిరంగ సభలు, కార్యక్రమాల్లో పాల్గొని, సీఎం కేసీఆర్ కు మద్దతు పలకాలని ఎమ్మెల్సీ కవిత సూచించారు.
ఢిల్లీలో శాంతిభద్రతలు అత్యంత పతనావస్తకు పడిపోతున్నాయి. కానీ ఎల్జీ మాత్రం మురికి రాజకీయాల్లో కూరుకుపోయి ఉన్నారు. ఢిల్లీ ప్రభుత్వంలో జోక్యం చేసుకోవడానికి వరుస పెట్టి అధికారుల్ని తన వద్దకు పిలిపించుకుంటూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఢిల్�
మంచు మనోజ్ వెల్లడించబోయే ఆసక్తికర విషయం ఏంటా అని అందరూ ఆరా తీస్తున్నారు. కొందరు మనోజ్ కొత్త చిత్రం గురించి అయ్యుంటుందని భావిస్తుంటే.. ఇంకొందరు మనోజ్ రెండో పెళ్లి గురించి కావొచ్చని అనుకుంటున్నారు. శుక్రవారం రోజు ఈ విషయంపై స్పష్టమైన ప్రకటన వ�
ప్రమాద ఘటనలో తీవ్రంగా గాయపడ్డ పంత్ ప్రస్తుతం ముంబైలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం అతడికి అక్కడ శస్త్రచికిత్స నిర్వహించారు. శస్త్ర చికిత్స పూర్తైన తర్వాత రిషబ్ పంత్ తన ట్విట్టర్ అకౌంట్ నుంచి ట్వీట్ చేశాడు.
భారత్ జోడో యాత్రతో కాంగ్రెస్ నేతల్లో కార్యకర్తల్లో కొత్త ఊపు వచ్చింది. బహుశా రాహుల్ గాంధీపై గతంలో ఉన్న నమ్మకాలు ఒక్కొక్కటిగా పటాపంచలు అవుతున్నట్టు ఉన్నాయి. సొంత పార్టీ నుంచే కాకుండా ఇతర పార్టీల నుంచి కూడా మద్దతు లభిస్తుండడంతో.. ఈ ఊపు మరింత �
వీడియోను షేర్ చేస్తూ.. అగ్నిహోత్రి ఓ కామెంట్ చేశారు. ‘స్వదేశంలోనే ఇలా బంధీ’ అంటూ ఆయన చేసిన కామెంట్ కూడా విమర్శలకు కారణమైంది. ‘‘కాశ్మీర్లో హిందువులపై జరిగిన మారణహోమాన్ని చూపించడానికి చెల్లించాల్సిన మూల్యం. అది కూడా హిందూ మెజారిటీ ఉన్న దేశం�