tweeted

    Manchu Vishnu : మోహన్ బాబు, మంత్రి పేర్నినాని మీటింగ్ పై మంచు విష్ణు ట్వీట్

    February 11, 2022 / 03:30 PM IST

    మంత్రి పేర్నినాని.. మోహన్ బాబు ఇంటికి వెళ్లడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వారిద్దరూ ఏం చర్చిస్తున్నారనేది అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది.

    RGV: హీరోలలో విజయ్ లాంటి హీరోను చూడలే.. వర్మ ట్వీట్!

    July 20, 2021 / 10:13 AM IST

    రామ్ గోపాల్ వర్మ.. వివాదాలు ఎక్కడ ఉన్నా హగ్ చేసుకొని మరీ తెచ్చిపెట్టుకోవడం ఈయన స్టైల్. ఆయన చెప్పేది మంచిదే అయినా వివాదాస్పదం కావాలనే చెప్తారేమో అనిపిస్తుంది. సినిమా గురించి మాట్లాడినా.. మన హీరోల గురించి మాట్లాడినా.. ఆయనకి నచ్చింది.. అనిపించిం�

    హైదరాబాద్ లో ఐపీఎల్ నిర్వహించాలని కేటీఆర్ ట్వీట్

    February 28, 2021 / 02:48 PM IST

    ipl season : ఐపీఎల్ మ్యాచ్ లు హైదరాబాద్ లో నిర్వహించాలని తెలంగాణ మంత్రి కేటీఆర్ కోరారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా..ట్వీట్ చేశారు. BCCI తో పాటు ఐపీఎల్ ఆఫీస్ బేరర్లను ట్యాగ్ చేశారు. ఐపీఎల్ సీజన్ లో హైదరాబాద్ ను కూడా ఒక వేదికగా చేయాలని విజ్ఞప్తి చేశారు. గత ఏ�

    ‘టీకా’పై ప్రధాని సమీక్ష, 90 లక్షలు దాటిన కరోనా కేసులు

    November 21, 2020 / 04:30 AM IST

    Prime Minister’s review on the vaccine : భారత్ లో కరోనా టీకా పంపిణీ ప్రణాళికను భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సమీక్షించారు. 2020, నవంబర్ 20వ తేదీ శుక్రవారం ఈ సమీక్ష జరిగింది. టీకా పంపిణీ, ప్రక్రియలో భాగస్వాములను చేయాల్సిన సంస్థలు, టీకాలను మొదట ఇవ్వాల్సిన వారి ప్రాధాన్�

    మా తండ్రి ఇంకా బతికే ఉన్నాడు – ప్రణబ్ ముఖర్జీ కొడుకు

    August 13, 2020 / 12:09 PM IST

    మా తండ్రి ఇంకా బతికే ఉన్నాడని భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కొడుకు అభిజిత్ ముఖర్జీ వెల్లడించారు. తన తండ్రి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు, త్వరలో కోలుకుంటారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఆయన తిరిగి ఆరోగ్యవంతంగా తిరిగి రావాలని కోరుకోవాలని ప్ర�

    సంజయ్ దత్ జీవితంలో ప్రశాంతత లేదా? మూడో దశలో క్యాన్సర్

    August 12, 2020 / 02:09 PM IST

    బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్‌కు ఊపిరితిత్తుల క్యాన్సర్‌ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సంజయ్‌కు క్యాన్సర్‌ మూడో దశలో ఉన్నట్లు వెల్లడించారు. ఇటీవల అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన సంజయ్‌కు వైద్యు�

    జగన్ ప్రభుత్వం నిర్వాకం : ‘కియ’ తరలింపు అందుకే : గల్లా జయదేవ్

    February 6, 2020 / 06:48 AM IST

    అనంతపురం జిల్లాలోని ‘కియా’ ప్లాంట్ తమిళనాడుకి తరలుతున్నట్టు అంతర్జాతీయ మీడియాలో ప్రచురితమైన కథనం ఏపీలో చర్చనీయాంశంగా మారింది. దీనిపై టీడీపీ టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. పరిశ్రమ స్థాపించిన కొన్ని నెలలకే ఎదుర�

10TV Telugu News