Home » Twitter Reacts
ఓ మహిళ కూరగాయాలు విక్రయిస్తోంది. ఈ క్రమంలో..ఓ నెమలి ఆమె దగ్గరకు వచ్చి నిల్చొంది. వచ్చిన నెమలికి ఆహారం తినిపిస్తోంది. కొన్ని గింజలను ఇవ్వగా..నెమలి వాటిని తినేసింది. దీంతో అక్కడే ఉన్న స్థానికులు ఫొటో, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ
దేశంలో కరోనావైరస్ విజృభిస్తున్న పరిస్థితుల్లో యూపీలోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం రాష్ట్రంలో ఆవుల సంరక్షణ కోసం చొరవ తీసుకుంది. ఆవుల కోసం ప్రత్యేకించి హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం.