Home » Twitter
గత సంవత్సరం మే 26 నుంచి కొత్త రూల్స్ అమలులోకి వచ్చాయి. దీని ప్రకారం తన ప్లాట్ఫామ్పై ఉన్న అభ్యంతరకర కంటెంట్ తొలగించాలని కేంద్రం ట్విట్టర్ను ఆదేశించింది. రైతుల ఉద్యమానికి మద్దతుగా ఉన్న కొంతమంది జర్నలిస్టులు, రాజకీయ నేతలు, అంతర్జాతీయ సంస్థల
ప్రముఖ మైక్రోబ్లాగింగ్ వెబ్సైట్ ట్విట్టర్కు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. ఇప్పటికే జారీ చేసిన ఆదేశాలన్నింటిని తప్పక పాటించాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది.
అఫ్గనిస్థాన్లో ఇటీవల భారీ భూకంపం సంభవించింది. పదిహేను వందల మందికిపైగా మృత్యువాత పడ్డారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. భారత్తో సహా ఎన్నో దేశాలు అఫ్గనిస్థాన్కు అండగా నిలిచాయి. తాజాగా భూకంపం దాటికి నేలకూలిన ఇండ్ల శిథిలాల వద్ద ఓ ప�
ప్రముఖ మైక్రోసైట్ బ్లాగింగ్ దిగ్గజం ట్విట్టర్ కొత్త ఆప్షన్ తీసుకొస్తోంది.
సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మపై గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైర్ అయ్యారు.
సంచలన దర్శకుడు రామ్గోపాల్ వర్మ మరోసారి చిక్కుల్లో పడ్డారు. ఎన్డీయే పక్షాల రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ముపై ఆయన తన ట్విట్టర్ లో స్పందించారు.
మీరు పులిని దగ్గరగా ఎప్పుడైనా చూశారా.. జూ లో కాదు.. జనసంచార ప్రదేశంలో రోడ్ల మీద తిరుగుతుంటే.. చూసుండరు లేండి.. పులి కనిపిస్తే అక్కడి నుంచి పరుగు లంకించుకుంటారు.. మెక్సికోలోని ఓ పట్టణంలో పులి వీధుల్లో షికారు చేసింది. రోడ్లపై కుక్కపిల్ల తిరిగినట్
''నేను వేరే సంస్థలో ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకు వెళ్తున్నాను. కాబట్టి నాకు దయచేసి నేడు సెలవు ఇవ్వగలరు'' అని ఆ ఉద్యోగి లీవ్ లెటర్ రాశాడు. సాహిల్ అనే ఓ వ్యక్తి ఈ విషయాన్ని తెలుపుతూ ఆ సెలవు పత్రాన్ని ట్విటర్లో పోస్ట్ చేశాడు. తన జూనియర�
ప్రస్తుతం ట్వీట్లు మాత్రమే చేసుకునేందుకు వీలున్న యూజర్లకు అతి త్వరలో యాప్ నుంచే షాపింగ్ చేసుకునే వీలు కల్పిస్తున్నట్లు ట్విట్టర్ తెలిపింది. ఈ మైక్రో బ్లాగింగ్ ప్లాట్ ఫాంలో మరికొద్ది రోజుల్లోనే షాపింగ్ ఫీచర్.. "ప్రొడక్ట్ డ్రాప్స్" తీసుకుర�
టెస్లా సీఈవో ఎలన్ మస్క్ పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగిపోతుంది. ట్విటర్లో గత కొన్ని నెలలుగా మస్క్ హల్చల్ చేస్తున్నాడు. మస్క్ 44 బిలియన్ డాలర్లకు ట్విటర్ కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యారు. చివరి క్షణంలో ఆ డీల్ నిలిచిపోయింది.