Home » Twitter
పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) ట్విటర్ ఖాతా నిలిచిపోయింది. పీఎఫ్ఐతో పాటు దాని అనుబంధ సంస్థలపై కేంద్ర ప్రభుత్వం ఐదేళ్ల నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో పీఎఫ్ఐ ట్విటర్ ఖాతాను నిలిపేసిన ట్విటర్ సంస్థ వివరాలు తెల�
సర్కిల్ కిందకు 150 మంది వరకు చేర్చుకోవచ్చు. సర్కిల్ నుంచి కొందరిని యూజర్ తొలగించుకోవచ్చు. మరి కొందరిని కలుపుకోవచ్చు. తొలగించినట్టు సదరు వ్యక్తికి కూడా తెలియదు. తీసేసినట్టు నోటిఫికేషన్ వంటిది ఏదీ కూడా వెళ్ళదు. సర్కిల్కు పంపిన ట్వీట్లు గ�
ఈ కేఫ్ ముందు వెరైటీగా సూచనలు చేశారు. ‘‘పొగ తాగరాదు.. పొగతాగే కుక్కలు లోపలికి రావద్దు’’ అని పేర్కొన్నారు. అంతేగాక, ‘‘ఇక్కడ సీసీటీవీ ఉంది. నీ అమ్మ ఇక్కడ ఉంటే ఎలా ఉంటారో అలాగే ఉండండి’’ అని రాసుకొచ్చారు. ఈ నిబంధనలు అన్నీ పాటించేవారే కేఫ్ లోకి రావాల
కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ రికార్డు స్థాయి కనిష్టానికి (రూ.81.18) పడిపోవడంతో కేటీఆర్ ట్విటర్ వేదికగా కేంద్రానికి వ్యతిరేఖంగా ట్
మనం ఇంట్లో పెంచుకొనే, వీధుల్లో ఉండే కుక్క పిల్లలు చలాకీగా ఉంటాయి. అవిచేసే వింత చేష్టలు నవ్వులు తెప్పిస్తాయి. తాజాగా ఓ కుక్క పిల్ల పొడవాటి కర్రను నోటకర్చుకొని తీసుకెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఓ అటవీ ప్రాంతంలో కారును ఏనుగు ధ్వంసం చేసిన ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. బైటెన్జ్బియెడెన్ అనే ట్విటర్ ఖాతాలో ఈ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియో పోస్ట్ చేసిన కొన్ని నిమిషాల్లోనే ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అ�
రైల్వే స్టేషన్ చుట్టూ భారీ స్థాయిలో ఫ్లైఓవర్లు ఉన్నాయి. వివిధ ప్రాంతాల నుంచి రైల్వే స్టేషన్కు సులభంగా చేరుకునేందుకు, రైల్వే స్టేషన్ వద్ద ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా వీటిని నిర్మించబోతున్నారట. ఇక స్టేషన్ సమీప ప్రాంతాన్ని పచ్చదనంతో నింపివ�
కొద్ది రోజుల క్రితం ట్విట్టర్ కొనుగోలు అంశంలో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఒకసారి ఎడిట్ బటన్ గురించి ప్రస్తావించారు. అయితే ఆ డీల్ కుదరకపోవడంతో ఇక ఆ ప్రస్తావన ఆటకెక్కినట్లైంది. అయితే విచిత్రంగా స్వయంగా ట్విట్టరే ఎడిట్ ప్రస్తావన చేయడం గమనారహ
తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి కేటీఆర్కు కోవిడ్ సోకింది. ఈ విషయాన్ని ఆయన తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం తాను హోమ్ ఐసోలేషన్లో ఉన్నట్లు తెలిపారు.
హైదరాబాద్, పాతబస్తీ ప్రాంతంలో తలెత్తిన ఘర్షణలకు బీజేపీనే కారణమని భావిస్తూ ఆ పార్టీపై విమర్శలు గుప్పించారు ఎంపీ, ఎమ్ఐఎమ్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ. ఈ మేరకు గురువారం తెలుగులో ట్వీట్లు చేసి, బీజేపీ తీరును తప్పుబట్టారు.