Home » Twitter
ఫుడ్ డెలివరీ చేయాల్సిన డెలివరీ మ్యాన్ ఆ ఫుడ్ తినేశాడు. అంతేకాదు.. ఆ ఫుడ్ తాను తిన్నానని, టేస్టు కూడా బాగుందని కస్టమర్కు మెసేజ్ చేశాడు. అవసరమైతే కంపెనీకి ఫిర్యాదు చేసుకోమన్నాడు.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలిసినప్పటి నుంచి ఆమె అభిమానులతో పాటు సెలెబ్రిటీలు ఆమెకు ధైర్యం చెబుతూ, త్వరగా కోలుకోవాలని వరుసగా ట్వీట్లు చేస్తున్నారు. అయితే అక్కినేని ఫ్యామిలీతో విడిపోయిన సమంతకు నాగచైతన్య క�
అమెరికా అధ్యక్ష ఎన్నికల అనంతరం విధ్వేషాలు రెచ్చగొట్టారంటూ ట్రంప్ ట్విట్టర్ ఖాతాను నిషేధించారు. అయితే నిషేధం ఎత్తివేతపై అప్పటి సీఈవో జాక్ డోర్సే స్పందిస్తూ.. ఒక సారి తీసుకున్న నిర్ణయంలో ఇక మార్పులు ఉండవని అన్నారు. అయితే ట్విట్టర్ డీల్ నడుస�
ట్విట్టర్ నియమనిబంధనల కోసం ‘కంటెంట్ మోడరేషన్ కౌన్సిల్’ను ఏర్పాటు చేయనున్నట్లు మస్క్ చెప్పారు. అప్పటి వరకు ట్విట్టర్ కంటెంట్ కు సంబంధించిన ఏ కీలక నిర్ణయాలూ తీసుకోబోమని స్పష్టం చేశారు. తాము కొత్తగా ఏర్పాటు చేస్తున్న ‘కంటెంట్ మోడరేషన్ కౌన్�
ట్విటర్ను కైవసం చేసుకున్న ఎలాన్ మస్క్ కు రాహుల్ గాంధీ అభినందనలు తెలిపారు. ఇప్పటికైన ట్విటర్ యాజమాన్యం.. ద్వేషపూరిత ప్రసంగాలకు వ్యతిరేకంగా పనిచేస్తుందని, వాస్తవాన్ని మరింత పటిష్టంగా తనిఖీ చేస్తుందని ఆశిస్తున్నామని రాహుల్ అన్నా�
ఫ్లోరిడాకు చెందిన ఓ వ్యక్తి కొలనులో ముసలితో డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియో పాతదైనప్పటికీ ప్రస్తుతం నెటింట్లో ట్రెండింగ్లో కొనసాగుతుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్ల
పరాగ్ అగర్వాల్ను ట్విట్టర్ నుంచి తొలగించడం పట్ల నెట్టింట్లో మీమర్స్ హల్చల్ చేస్తున్నారు. ఎంత సీఈవో అయినా ప్రైవేటు ఉద్యోగం మూన్నాళ్ల ముచ్చటేనని, అందుకే ప్రభుత్వ ఉద్యోగం చూసుకోవాలంటూ స్పందించారు. ఈ మీమ్స్ వేస్తున్నది దాదాపుగా భారతీయులే �
విజయా గద్దె భారత సంతతికి చెందిన మహిళ. 1974 సంవత్సరంలో ఆమె హైదరాబాద్లో జన్మించింది. అయితే ఆమెకు మూడేళ్ల వయస్సులోనే వారి కుటుంబం అమెరికాకు వెళ్లింది. ఆమె బాల్యం నుంచి విద్యాభ్యాసం వరకు అన్నీ అక్కడే సాగాయి. 2011 సంవత్సరంలో విజయా
ట్విట్టర్ను సొంతం చేసుకున్న టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఆ సామాజిక మాధ్యమ సీఈవో పరాగ్ అగర్వాల్ ను తొలగించడంతో ట్విట్టర్ లో దీనిపై నెటిజన్లు పెద్ద ఎత్తున మీమ్స్ సృష్టిస్తున్నారు. ఇటీవలే చైనా మాజీ అధ్యక్షుడు జింటావోకు కమ్యూనిస్టు పార్టీ సమావ�
టెస్లా సీఈవో ఎలన్ మస్క్ ట్విట్టర్ సంస్థను సొంతం చేసుకున్నాడు. 44 బిలియన్ డాలర్లతో ట్విట్టర్ను మస్క్ కొనుగోలు చేశాడు. ఈ ఒప్పందం పూర్తికాగానే, కంపెనీ సీఈవో పరాగ్ అగర్వాల్ సహా పలువురు ఉద్యోగుల్ని తొలగించాడు.