two bikes

    రెండు బైకులు చోరీ : దొంగలకు దేహశుద్ధి 

    January 6, 2019 / 03:50 PM IST

    కామారెడ్డి : బిక్కనూర్ మండలం జంగంపల్లిలో దొంగలు రెండు బైకులను చోరీ చేశారు. దొంగలకు స్తానికులు దేహశుద్ధి చేశారు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని, విచారిస్తున్నారు. జంగంపల్లిలోని పంచముఖి హనుమాన్ కాలనీకి చెందిన భాస్కర్ శనివారం రాత్�

10TV Telugu News