Home » two Died
ఉమ్మడి కరీంనగర్ జిల్లా చిన్న ముల్కనూరులో ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో ఓ కారు పడిన ఘటన చోటుచేసుకుంది. కారులోని ఈ ప్రమాదంలో గల్లంతవగా.. కరీంనగర్ నుండి హుస్నాబాద్ వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది.
విశాఖపట్నంలోని పుప్పాక జంక్షన్ వద్ద ఓ ఫ్లై ఓవర్ పిల్లర్ కుప్ప కూలింది. ఈ ప్రమాదంలో భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి చెందారు. కారు, ట్యాంకర్ ధ్వంసమయ్యాయి. ట్యాంకర్ లో ఉన్న క్లినర్ కి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న అధికారులు ఘటన స్థలికి చ�
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. మంగుళూరు, లక్నోలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు పౌరులు చనిపోయారు. అటు దేశ రాజధాని ఢిల్లీ, బెంగళూరు, కేరళ, చెన్నై, లక్నో సహా పలు నగరాల్లో ఆందోళన కారులు బీభత్స