హైదరాబాద్ కూకట్ పల్లిలో భవన స్లాబ్ కూలిన ఘటనలో ఇద్దరు కూలీలు మృతి చెందారు. ఈ ఘటనపై జీహెచ్ఎంసీ విచారణ ప్రారంభించింది. జీ+2 కు మాత్రమే అనుమతి ఉందని బల్దియా అధికారులు చెబుతున్నారు.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ ఆర్ఎంపీ డాక్టర్ వైద్యం వికటించి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. శ్రీ సత్యసాయి జిల్లాలో ఆర్ఎంపీ డాక్టర్ చేసిన వైద్యం వికటించి ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురు పరిస్థితి తీవ్ర విషమంగా ఉంది. వీరిన�
ఎడారి దేశం సౌదీ అరేబియా వరదలతో అతలాకుతలమవుతోంది. సౌదీ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా కురిసిన వర్షాలతో జెడ్డా నగరం జలసముంద్రంలా మారిపోయింది. రోడ్లు చిన్నస్థాయి సముద్రాన్ని తలపిస్తున్నాయి. వరదల తీవ్రతకు కార్లన్నీ కొట్టుకుపోతున్నాయి.
రెండు ప్రాణాలు బలి తీసుకున్న టెస్లా కారు
వర్ష ప్రభావంతో వరద నీళ్లలో కొట్టుకుపోయింది కారు. దీంతో అందులోని ఇద్దరు మరణించారు. మరో ఇద్దరిని స్థానికులు రక్షించారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్లా జిల్లాలో జరిగింది.
స్టేషన్ చేరుకున్న పోలీసులు ఆందోళనకారుల్ని అదుపు చేసేందుకు ప్రయత్నించారు. ఫైర్ సిబ్బంది, పోలీసులపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. దీంతో పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు.
తెలంగాణలో కరోనా ఉదృతి కొనసాగుతోంది. గత వారం రోజులుగా కేసుల సంఖ్య పెరుగుతుండటం భయాందోళనలను గురి చేస్తోంది.
సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ కోసం స్థానికులు ఓ ప్రైవేట్ సంస్థను సంప్రదించారు. ఇద్దరు కూలీలు అక్కడికి వెళ్లి.. సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేస్తుండగా..ఊపిరి అందక మృతి చెందారు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. వర్షం పడుతున్న సమయంలో భార్యభర్తలు బైక్ పై వెళ్తుండగా పిడుగు పడింది.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా చిన్న ముల్కనూరులో ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో ఓ కారు పడిన ఘటన చోటుచేసుకుంది. కారులోని ఈ ప్రమాదంలో గల్లంతవగా.. కరీంనగర్ నుండి హుస్నాబాద్ వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది.