two groups

    Manipur Violence: మణిపూర్‭లో మళ్లీ చెలరేగిన హింస.. తుపాకులతో ఇరు వర్గాల ఘర్షణ

    July 27, 2023 / 08:17 PM IST

    మైతీ గిరిజనుల రిజర్వేషన్లు సాధిస్తే తమను దోచుకుతింటారని కుకి గిరిజనులు తీవ్రంగా స్పందిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారం, రాష్ట్రంలోని కొండ ప్రాంతాల్లో మైతీ వర్గం స్థిరపడేందుకు వీలు లేదు. ఇదే నిరసనకు ప్రధాన కారణమని నిపుణులు చెబుతు�

    Karnataka: బస్సు యాత్ర కోసం రెండు గ్రూపులుగా ఏర్పడ్డ కాంగ్రెస్

    January 10, 2023 / 03:17 PM IST

    రాష్ట్రంలో 224 అసెంబ్లీ నియోజకవర్గాల్లో యాత్ర కొనసాగుతుందని, ఎన్నికలు సమీపించేలోపు ఈ యాత్ర పూర్తి చేయనున్నట్లు ఆయన తెలిపారు. రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా యాత్ర చేపట్టినట్లు తెలుస్తోంది. అధికార పార్టీ బీజేపీ అనేక అవినితీ ఆరోపణల్లో ఇర�

    నూతన సంవత్సర వేడుకల్లో హింస… కాల్పులకు దారి తీసిన వాట్సప్ మెసేజ్

    January 2, 2021 / 11:47 AM IST

    Gunfire between two groups in Kadapa : రాయలసీమలో ఫ్యాక్షన్ భూతం మళ్లీ పడగ విప్పుతోందా…? పాత కక్ష్యలు భగ్గుమంటున్నాయా..? గండ్రగొడ్డళ్లు, వేటకొడవళ్లు, తుపాకులు…నెత్తుటేరులు పారిస్తున్నాయా…? తాజా పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. వరుస ఘటనలతో కడపలో భయభ్రా

    పోలీస్ స్టేషన్ లో కుర్చీలు, కర్రలతో ఇరువర్గాలు పరస్పరం దాడి

    November 18, 2020 / 12:41 PM IST

    two groups attack : కామారెడ్డి జిల్లా గాంధారి పోలీస్ స్టేషన్ లో ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దిగాయి. కుర్చీలు, కర్రలతోపాటు అందుబాటులో ఉన్న వస్తువులతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో గండిపేట గ్రామానికి చెందిన ఇరు వర్గాల మధ్య వివాదం తలెత�

    ఘర్షణకు దిగిన ఆమంచి X కరణం బలరాం వర్గాలు

    November 1, 2020 / 06:37 AM IST

    Amanchi Krishnamohan and Karanam Balaram : ప్రకాశం జిల్లాలో మరోసారి ఆమంచి కృష్ణమోహన్‌, కరణం బలరాం వర్గాలు ఘర్షణకు దిగాయి. వేటపాలెం మండలం పందిళ్లపల్లిలో ఇరువర్గాల మధ్య చిన్నసైజు యుద్ధమే జరిగింది. రెండువర్గాలు రాళ్లు రువ్వుకున్నాయి. పందిళ్లపల్లి ఆమంచి కృష్ణమోహన్‌ స్

    కోతుల ఫైటింగ్..ఇద్దరు మృతి

    October 7, 2020 / 06:16 AM IST

    clash between two groups of monkeys : కోతులు కొట్లాడితే..ఇద్దరు ఎలా చనిపోయారని ఆశ్చర్యపోతున్నారు. కానీ ఇదే జరిగింది. ఆ రెండు జంతువుల కొట్లాట ఇద్దరి మృతికి కారణమైంది. తాజ్ నగరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. Satsang Gali ప్రాంతంలో పాత ఇల్లు ఉంది. ఈ ఇంటిపై రెండు కోతులు వచ్చాయి. భీకరంగ

    క్రికెట్ మ్యాచ్‌లో వివాదం.. కత్తులు, కర్రలతో పరస్పరం దాడులు, నలుగురికి తీవ్రగాయాలు

    September 19, 2020 / 12:11 PM IST

    సరదాగా ఆడే ఆట క్రికెట్. అయితే ఒక్కోసారి ఆ ఆట వివాదాలకు దారితీస్తోంది. యువకుల మధ్య చిచ్చుకు కారణం అవుతోంది. ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారి తీస్తోంది. వివాదం ఎంతవరకు వెళ్తోంది అంటే.. కత్తులతో పొడుచుకునే వరకు, ప్రాణాలు తీసుకునే వరకు. చిత్తూరు జిల్ల�

    ఢిల్లీలో హింసాత్మకంగా సీఏఏ ఆందోళన

    February 23, 2020 / 12:23 PM IST

    ఢిల్లీలో ఆదివారం(ఫిబ్రవరి-23,2020)పౌరసత్వ సవరణ చట్టం(CAA) వ్యతిరేక ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఈశాన్య ఢిల్లీలోని మౌజ్‌పూర్‌లో ఇరువర్గాలు రాళ్లు రువ్వుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. సీఏఏ వ్యతిరేక ఆందోళనలు జరుగుతున్న జఫ్రాబాద్ ఏర�

    పాతబస్తీలో హైటెన్షన్ : రెండు వర్గాల మధ్య ఘర్షణ

    September 19, 2019 / 02:08 AM IST

    పాతబస్తీలో నడి రోడ్డుపై యువకులు ఘర్షణకు దిగారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. కిందపడేసి కాళ్లతో తన్నారు. రోడ్డుపై వెళుతున్న వారు, స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఘర్షణకు సంబంధించిన దృశ్యాలను కొంతమంది సెల్ ఫోన్‌లలో బ�

10TV Telugu News