Home » Two labours
కూలీలతో వెలుతున్న ఆటోను ఢీకొన్న ఆర్టీసీ సి బస్సు ఢీకొట్టింది. అక్కడికక్కడే ఇద్దరు కూలీలు మృతి చెందారు. మరో 8 మందికి గాయాలు అయ్యాయి.
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జీళ్ల చెరువులో ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు.