Home » two men
ఎవరో వస్తారు, ఏదో చేస్తారని వారు ఎదురు చూడలేదు. వెంటనే రంగంలోకి దిగారు. ఇద్దరూ ఆవును తమ..
ఢిల్లీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మూడేళ్ల చిన్నారిపై కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
విదర్భను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని, అందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని నినాదాలు చేశారు. ఇలా నినాదాలు చేసిన వారిలో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ముఖ్యమంత్రి షిండే తన ప్రసంగాన్ని కొనసాగించారు. 2013లో ఈ డిమాండ్ పెద్ద ఎత్త�
బాధిత బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసినా నిందితులను ఇప్పటివరకూ అరెస్ట్ చేయకపోవడం గమనార్హం. మే 13 రాత్రి తమ కుమార్తెను ఇద్దరు వ్యక్తులు తుపాకీతో బెదిరించి అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్�
two men and one woman tied to electricity pole : రాజస్థాన్లోని అల్వర్ పట్టణంలో ఓ రిక్షా చోరీ చేశారనే అనుమానంతో ఒక మహిళతో పాటు ముగ్గురిని విద్యుత్ స్తంభానికి కట్టేసి..దారుణంగా కొట్టిన ఘటన చోటుచేసుకుంది. ఈ దొంగతనానిక మాకు ఎటువంటి సంబంధం లేదు..మేమా దొంగతనం చేయలేదని వారు న�
విశాఖపట్నంలో కరోనా వైరస్ కలకలం రేపింది. మలేషియా రాజధాని కౌలాలంపూర్ నుంచి విశాఖపట్నం ఎయిర్ పోర్టుకు వచ్చిన ఓ కుటుంబంలో ఇద్దరికి కరోనా వైరస్ లక్షణాలున్నట్లు వైద్యులు అనుమానిస్తున్నారు.
బాలికలపై పెరుగుతున్న అరాచాలకు అంతు లేకుండా పోతోంది. కిడ్నాప్లు..అత్యాచారాలు, వేధింపులు..హత్యలు ఇలా బాలికలపై పెరుగుతున్న హింసలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ క్రమంలో మహబూబ్ నగర్ అమన్ గల్ లో బాలికను కిడ్నాప్ చేసేందుకు కొంతమంది యువకులు యత్న�
హైదరాబాద్ లోని కుషాయిగూడలో సిలిండర్ పేలుడు కలకలం రేపుతోంది.