Home » Two people died
గాయపడిన వ్యక్తిని చికిత్స కోసం హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు. కాగా, మృతులు మహేశ్వరం మండలం మంకల్ పారిశ్రామిక వాడలోని శ్రీనాథ్ రోటో ప్యాక్లో పని చేస్తున్నట్లు తెలిసింది.
పెద్దపల్లి పట్టణంలో లారీని ఢీకొని ఒకరు మృతి చెందారు. యూరియా లోడుతో హైదరాబాద్ వైపు వెళ్తోన్న లారీ రంగంపల్లి దగ్గర రోడ్డు పక్కన ఆగి ఉంది. అయితే శుక్రవారం తెల్లవారుజామున బైక్ పై వెళ్తున్న వ్యక్తి లారీని వెనుక నుంచి ఢీకొట్టాడు.
కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో జరిగిన ఎడ్ల రేసులో విషాదం చోటుచేసుకున్నది. హోరీ హబ్బా అనే రెండు వేర్వేరు ఎడ్ల రేసులో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈ ఘటనలు శివమొగ్గ జిల్లాలోని షికారిపుర, జాడేలో చోటు చేసుకున్నాయి.
వరంగల్ లో విషాదం నెలకొంది. భారీ వర్షాలకు మండిబజార్లో రెండు పురాతన భవనాలు కూలిపోయాయి. ఈ ఘటనలో ఇద్దరు చనిపోగా.. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఒక్కసారిగా రెండు బిల్డింగులు కూలిపోవడంతో 60ఏళ్ల పైడిన వ్యక్తి, 20ఏళ్ల ఫిరోజ్ స్పాట్లోనే చనిపోయారు.