-
Home » Two people injured
Two people injured
RTC Bus Overturn : ఏలూరు జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా.. బైక్ ను తప్పించబోయి పంట కాలువలోకి..
December 18, 2022 / 10:44 AM IST
ఏలూరు జిల్లా మండవల్లి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి స్పల్ప గాయాలు అయ్యాయి. ఎంగిలపాకలంక గ్రామ శివారులో ప్రమాదం జరిగింది.