Home » two Sons
100 మంది యువతులపై అత్యాచారాలు చేసినవారిని బయటపెట్టిన జర్నలిస్టును హత్య చేసిన దుండుగులు. తండ్రిని చంపినవాళ్లను 31 ఏళ్ల తర్వాత హతమార్చిన కొడుకులు..సినిమాను తలపించే ఈ హత్యలు సంచలనం కలిగించాయి.
తారకరామ నగర్లో గుర్తు తెలియని దుండగలు తండ్రి, ఇద్దరు కొడుకులపై కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో తండ్రి నాగేశ్వర్ రావు, కొడుకులు రాంబాబు, రమేష్ అక్కడికక్కడే మృతి చెందారు.
బాలికను ఇంట్లో బంధించి తండ్రీ ఇద్దరు కొడుకులు అత్యాచారానికి పాల్పడ్డారు. రెండు నెలలుగా మత్తుమందు ఇచ్చి చిత్రహింసలు పెట్టారు.
బాలీవుడ్ నటి కరీనా కపూర్ తాను రాసిన పుస్తకాన్ని విడుదల చేశారు. తన ఇద్దరు బిడ్డలను కడుపులో మోస్తున్నప్పటి శారీరక, మానసిక అనుభవాలను, కష్టనష్టాలను, పలువురు నిపుణుల సలహాలు, సూచనలను ఈ పుస్తకంలో రాసుకొచ్చినట్లు ఇన్స్టా పోస్ట్లో తెలిపారు. కాగా ఈ
విశాఖపట్నం జిల్లాలో విషాదం నెలకొంది. తండ్రి అస్థికలు నిమజ్ఙనం చేయడానికి వెళ్లిన ఇద్దరు తనయులు మృతి చెందారు. ఈ ఘటన రావికమతంలో చోటుచేసుకుంది. ఏపీలోని విశాఖ జిల్లా రావికమతంలోని కళ్యాణపు లోవ జలాశయంలో పడి ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందారు. బుచ్చ�