Home » Two Voters
తమిళనాడులో ఓటు వేసేందుకు వెళ్లిన ఇద్దరు ఓటర్లు మృతిచెందారు. ఈ ఘటన ఎరోడ్, సాలెం లోక్ సభ నియోజవర్గాల్లోని పోలింగ్ స్టేషన్లలో జరిగింది.