Home » two-year-old
రెండేళ్ల చిన్నారి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్సులో చోటు దక్కించుకున్నాడు. కరీంనగర్ కు చెందిన అశోక్రెడ్డి, ఆశ్రితల కుమారుడు వేదాంశ్ సాయిరెడ్డికి కార్డు, మెడల్ ను అందించారు.
హైదరాబాద్ బేగంపేట్ మానస సరోవర్ హోటల్లో ఫుడ్ పాయిజన్తో బాలుడు చనిపోయాడన్న వార్తలు కలకలం రేపాయి.