Home » Two-year-old boy
శ్రీవారి దర్శనం ముగించుకున్న బాలుడి కుటుంబం తిరిగి చెన్నైకి వెళ్తున్నారు. రాత్రి 12 గంటల సమయంలో తిరుపతి బస్టాండ్ కు చేరుకుంది.
హిప్పో పోటమస్ ఒక రెండేళ్ల చిన్నారిని అమాంతం మింగేసేందుకు ప్రయత్నించింది. ఒంటరిగా ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారిని సగానికిపైగా మింగేసింది. అయినా, చిన్నారి ప్రాణాలతో బయటపడింది.
పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం బాలుడిని నీలోఫర్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలోనే మృతి చెందాడు. చిన్నారి మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.