Home » Udhayanidhi stalin
సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ కొన్ని వారాల క్రితం ఉదయనిధి స్టాలిన్ చేసిన కామెంట్స్ పై తీవ్ర విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు..
సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై కమల్ గతంలో అది అతని వ్యక్తిగత అభిప్రాయమంటూ స్పందించారు. తాజాగా మరోసారి ఇదే అంశంపై కమల్ సంచలన వ్యాఖ్యలు చేసారు.
సనాతన ధర్మంపై .. ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఉదయనిధి, తమిళనాడు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
ఉదయనిధి స్టాలిన్ తన ప్రకటనలో సనాతన ధర్మం సామాజిక న్యాయానికి విరుద్ధమని, దానిని రద్దు చేయాలని ఆరోపించారు. ఇక సెప్టెంబర్ 2 న ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. సనాతన ధర్మాన్ని కరోనా వైరస్, మలేరియా, డెంగ్యూలతో పోల్చారు.
ప్రస్తుతం మన దేశం సానుకూల దిశలో పయనించడానికి కృషి చేస్తున్న సమయం ఇది. అయితే అది కొందరికి ఇష్టం లేదు. ఈ విజయాలపై భారతదేశం, భారతీయత, ఇక్కడి సనాతన సంప్రదాయం వైపు వేలెత్తి చూపే పని జరుగుతోంది
ఈ వివాదం ముగుస్తుందని అనుకున్న సమయంలోనే డీఎంకేకు చెందిన మరో నేత ఏ.రాజా మరోసారి నిప్పుడు రగిల్చారు. సనాతన ధర్మం హెచ్ఐవీ, కుష్ఠురోగమంటూ ఆయన విరుచుకుపడ్డారు
తమిళనాడు అధికార పార్టీ డీఎంకేని ఆయన డెంగీ, మలేరియా, కోసుగా అభివర్ణించారు.
సనాతన ధర్మంపై కుమారుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై ఎట్టకేలకు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ మౌనం వీడారు. ప్రధాని నరేంద్రమోదీని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు.
సనాతన ధర్మం వ్యాఖ్యలపై హిందూ సంస్థ సంచలన పోస్టర్ వేసింది. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకుగాను ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) నాయకుడు, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్కు చెంపదెబ్బ కొట్టిన వారికి రూ.10 లక్షల నగదు �
తమిళనాడు గవర్నర్కు ఓ లేఖ పంపాను. బంధుప్రీతి వల్ల మంత్రి అయిన స్టాలిన్ బేటా(ఉదయనిధి స్టాలిన్)పై చర్యలు తీసుకోవాలని కోరాను.