Home » ug
అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ పరీక్ష అధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తులు పంపేందుకు ఆఖరు తేదిగా 06 మే , 2022గా నిర్ణయించారు.
వీటిలో ప్రవేశానికి జాతీయ స్ధాయిలో నిర్వహించే ఆల్ ఇండియా స్కిల్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది. యూజీ , పీజీ పరీక్షలు ఆఫ్ లైన్ లో నిర్వహిస్తారు. ఎంబీఏ కోర్సులో ప్రవేశానికి మ్యాట్ స్కోరుతో సైతం దరఖాస్తు చేసుకోవచ్చు.
మాస్టర్ ఆఫ్ ఫ్యాషన్ మేనేజ్మెంట్ కోర్సుకు సంబంధించి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. వయసుతో సంబంధం లేదు. రాత పరీక్ష, జనరల్ ఎబిలిటీ టెస్ట్ ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్లిస్ట్
కరోనా నేపథ్యంలో హైదరాబాద్ కేంద్రీయ యూనివర్శిటీ విద్యార్థులు పరీక్షలు లేకుండానే పాస్ అయ్యారు. పరీక్షలు రాయకుండా పట్టాలు పొందనున్నారు. యూజీ, పీజీ చివరి ఏడాది విద్యార్థులకు యూనివర్సిటీ గ్రేడ్లు కేటాయించింది. తాజా నిర్ణయంతో ఉన్నత చదువులు చద�
కరోనా వైరస్ వ్యాప్తి అడ్డుకునే క్రమంలో విధించిన లాక్డౌన్ కారణంగా బీటెక్, బీ-ఫార్మసీ పరీక్షలు వాయిదాపడ్డాయి. చివరి సెమిస్టర్ పరీక్షలను జూన్ 20 నుంచి నిర్వహించాలని JNTUH నిర్ణయించింది. దీనికి సంబంధించిన కొన్ని కొత్త గైడ్ లైన్స్ విడుదల చేసింది. అ
కరోనా ముందు వరకు ఒక లెక్క, కరోనా తర్వాత మరో లెక్క. కరోనా దెబ్బకు అన్ని తలకిందులైపోయాయి.