Home » UK
59 చైనీస్ యాప్స్ను భారత్ బ్యాన్ చేసిన తర్వాత డ్రాగన్ కంట్రీకి మరో షాక్ తగిలింది. అయితే, ఈసారి షాక్ బ్రిటన్ నుంచి వచ్చింది. బ్రిటన్ ప్రధాని కీలక నిర్ణయం తీసుకున్నారు. చైనా టెలికమ్యూనికేషన్ దిగ్గజం హువావే 2027 చివరి నాటికి యూకేలో 5 జి నెట్వర్క్ల
ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ కారణంగా దేశానికి దేశానికి మధ్య సంబంధాలు దాదాపుగా తగ్గపోయాయి. అంతర్జాతీయ విమానాలు తిరగడం ఆగిపోయాయి. అయితే కరోనా తీవ్రత కాస్త తగ్గు ముఖం పట్టడంతో మినహాయింపు దేశాల జాబితాను విడుదల చేసింది యూకే ప్రభుత్వం. భారతదేశ�
ప్రపంచదేశాలన్నీ ఇప్పుడు కంటికి కనిపించని శత్రువుతో యుద్ధం చేయడంలో బిజీగా ఉన్నాయి. కరోనా అనే ఓ చిన్న వైరస్… చైనా లోని వూహాన్ సిటీ నుంచి 213దేశాలకు పాకి లక్షల మంది ప్రాణాలు తీస్తుంది. అయితే కొంతమంది ఈ కంటి కనిపించని శుత్రువతో యుద్ధం చేసి విజయ�
లాక్ డౌన్ వేళ బెడ్ రూమ్ ను స్పైసీగా మార్చేసి పార్టనర్ తో రొమాన్స్
యావత్ ప్రపంచాన్ని కరోనా వైరస్ మహమ్మారి వణికిస్తోంది. 200కు పైగా దేశాల ప్రజలకు నిద్ర లేకుండా చేస్తోంది. కంటికి కనిపించని శత్రువుతో యావత్ ప్రపంచం పోరాటం చేస్తోంది.
లిక్కర్ టైకూన్ విజయ్ మాల్యాకు బ్రిటన్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తనను భారత్ కు అప్పగించే ఆర్డర్ ను వ్యతిరేకిస్తూ ఆయన దాఖలు చేసిన అప్పీల్ ను యూకే హైకోర్టు కొట్టివేసింది. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ నిర్వహణ కోసం భారత బ్యాంకుల నుంచి 9వేల కోట�
బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇటీవల బోరిస్ లో కరోనా లక్షణాలు బయటపడటంతో ఆయనకు టెస్ట్ లు చేయగా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన తన ఇంట్లోనే సెల్ఫ్ ఐసొలేట్ అయ్యారు. అయితే వారం రోజుల క్రితం ఆయన ఆరోగ్యం క్�
UK లో కరోనావైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయిన ఒక వైద్యుడు మరణించాడు. ఆరోగ్య కార్యకర్తలకు అత్యవసరంగా వ్యక్తిగత రక్షణ పరికరాలు (పిపిఇ) ఎక్కువ అవసరమని ప్రధానిని హెచ్చరించిన మూడు వారాల తరువాత అతను మరణించాడు.
5G టవర్ల ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందంటూ సోషల్ మీడియాలో గుర్తుతెలియని వ్యక్తులు చేసిన ప్రచారాన్ని నమ్మి 5G మొబైల్ టవర్లకు నిప్పు పెడుతున్నారు బ్రిటన్ ప్రజలు. యూకే వ్యాప్తంగా ఇప్పటివరకు పదికి పైగా మొబైల్ టవర్లను ధ్వంసం చేశారు. ఆయా వీ�
బ్రిటిష్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ ఆరోగ్యం విషమంగా ఉండటంతో ఇంటెన్సివ్ కేర్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. కరోనా వైరస్ ప్రభావంతో నిత్యం ప్రాణాలతో పోరాడుతున్నారని అధికారులు తెలిపారు. విదేశాంగ సెక్రటరీ డామినిక్ రాబ్ మాత్రమే ప్రధాని �