UK

    షాకింగ్ న్యూస్ : భారత్‌లో అరటి పళ్లు ఇక కనిపించవా..‌!

    September 5, 2019 / 08:48 AM IST

    అరటిపండు..అరటి కాయ..అరటి ఆకు..అరటి పువ్వు,అరటి బోదె (కాండం) ఇలా అరటి చెట్టులో అన్ని ఉపయోగపడతాయి. మానవుడి జీవితంలోఅరటి చెట్టుది ప్రత్యేకమైన స్థానం ఉంది. అరటికి భారతదేశంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. అరటి పండ్లు లేని పండుగ గానీ..పూజ గానీ..శుభకార్యాలు గాన

    రిమాండ్ పొడిగింపు : 24 వరకు నీరవ్ మోదీకి చిప్పకూడే

    April 27, 2019 / 03:06 AM IST

    PNB బ్యాంకుకు వేల కోట్ల రూపాయలు మోసం చేసి విదేశాలకు పారిపోయి అరెస్టయిన వజ్రాల వ్యాపారి నీవర్ మోదీకి మరో కొన్ని రోజుల పాటు జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే లండన్ కోర్టు మే 24 వరకు రిమాండ్ విధించింది. నీరవ్ మార్చి నెలలో అరెస్టయిన

    టీ షర్ట్ వేసుకుందని ‘పరువు’హత్య 

    April 15, 2019 / 10:25 AM IST

    ‘పరువు’ హత్యలు..ఆచారాల కోసం ప్రాణాల్ని చూసే దారుణ దురాచారం.‘పరువు’ సాగుతున్న ఈ మారణకాండ సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేస్తున్నాయి.

    గుజరాతీయులకు హెచ్చరిక :రోడ్లపై పాన్ ఊస్తే 14వేలు జరిమానా

    April 12, 2019 / 02:15 PM IST

    ప్రపంచంలో పాన్ నమిలే అలవాటు ఎక్కువగా భారతీయులకు ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే.మనదేశంలో నివసించే పాన్ ప్రియులకు రోడ్లు,గోడలు అంటే ఎంత ప్రేమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.రోడ్లపై ఎక్కడపడితే అక్కడ పాన్ ఊసేయడం,గోడలపై పాన్ పెయింటింగ్ లు వే�

    దారుణం: పోర్న్ చేసేందుకు కూతురిని హింసించిన తల్లి

    March 10, 2019 / 10:59 AM IST

    సభ్య సమాజం తల దించుకునే సంఘటన ఇది. తల్లి అనే మాటకు మచ్చ  తెచ్చిన ఘటన అది. 37ఏళ్ల మహిళ చేసిన అమానుష చర్యకు 11ఏళ్ల శిక్షను విధించింది కోర్టు. కంటికి రెప్పలా కూతురిని కాపాడుకోవల్సిన తల్లి విచక్షణ మరిచిపోయి తన మూడేళ్ల కూతురిపై అతి దారుణంగా ప్రవర్త

    Pulwama Attack Affect : జేషే మహ్మద్‌ను బ్లాక్ లిస్టులో పెట్టండి

    February 28, 2019 / 03:55 AM IST

    ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరు సత్ఫలితాలను ఇస్తోంది. అంతర్జాతీయంగా మద్దతు పెరుగుతోంది. పాక్ ఏకాకి అయిపోతోంది. పుల్వామా ఉగ్రదాడి అనంతరం భారత్ తీసుకుంటున్న చర్యలకు పలు దేశాలు మద్దతు పలుకుతున్నాయి. పాక్‌కు అమెరికా గట్టి వార్నింగ్ చేసింది. ఉ

    భారత్-పాక్ లు సంయమనం పాటించాలి : బ్రిటన్ ప్రధాని

    February 27, 2019 / 04:01 PM IST

    భారత్-పాక్ లమధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై బ్రిటన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు బ్రిటన్ ప్రధాని థెరిసా మే తెలిపారు. పరిస్థితులు తీవ్రరూపం దాల్చకుండా రెండు దేశాలు సంయమనం పాటించాలని ఆమె కోరారు. రెండు దేశాలతో తాము రెగ్యులర్ గా సంప

    షాకింగ్ : ఉగ్రవాదుల కాళ్ల కింద అమెరికా, యూకే, ఇజ్రాయిల్ జెండాలు

    February 26, 2019 / 12:47 PM IST

    పాక్ భూభాగంలోని బాల్ కోట్ ప్రాంతంలోని జైషే మహ్మద్ ఉగ్రసంస్థకు చెందిన శిబిరాల ఫొటోలు విడుదల అయ్యాయి. ఎంతో పకడ్బంధీగా నిర్మించుకున్నారు. ఆయా శిబిరాల్లోకి నడిచివెళ్లే మార్గం, మెట్లపై అమెరికా, బ్రిటన్, ఇజ్రాయిల్ జాతీయ జెండాల రూపంలో రంగులు వేశ�

10TV Telugu News