Home » Ukraine tension
కీవ్ను రష్యా బలగాలు చేజిక్కించుకోకముందే జెలెన్స్కీని సురక్షితంగా దేశం దాటించాలని అమెరికా భావిస్తోంది. అయితే యుక్రెయిన్ను వదిలి వెళ్లేందుకు జెలెన్స్కీ సిద్ధంగా లేరు.
ముందుగా భారతీయులను యుక్రెయిన్ సరిహద్దులైన రొమేనియా, హంగరీ ప్రాంతాలకు తరలించారు. వాళ్లంతా రొమేనియా రాజధాని బుకారెస్ట్కు చేరుకున్నాక ఎయిరిండియా విమానాల్లో భారత్కు బయల్దేరారు.
యుక్రెయిన్ లో చిక్కుకుపోయిన 4వేల మందికి పైగా తెలుగు విద్యార్థులను తక్షణమే సురక్షితంగా స్వదేశానికి తరలించాలని కేంద్రాన్ని కోరారు చంద్రబాబు.
చర్చల ద్వారానే రష్యా, యుక్రెయిన్లు సమస్యను పరిష్కరించుకోవాలని చెప్పిన జిన్ పింగ్.. ఇరు దేశాల మధ్య శాంతిని నెలకొల్పేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కూడా ప్రకటించారు.
మేమున్న ప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఉదయం నుంచి బాంబుల మోత వినిపిస్తోంది. సమీపంలో సురక్షిత ప్రాంతం ఎక్కడో కూడా తెలియక ఆందోళన చెందుతున్నాం..
యుక్రెయిన్ లో చిక్కుకున్న ఆంధ్రులకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు. టీడీపీ ఎన్ఆర్ఐ సెల్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ మిమ్మల్ని సురక్షితంగా తీసుకొచ్చే బాధ్యత..
రష్యా ట్యాంకర్లు రాకుండా యుక్రెయిన్ బలగాలు ప్రతిఘటిస్తున్నాయి. రష్యా ట్యాంకర్లు కీవ్లోకి చేరకుండా నగర శివార్లలోని ఇవాంకివ్ వంతెనను యుక్రెయిన్ సైన్యం బాంబులతో పేల్చేసింది.
అమెరికా సహా నాటో దేశాలను నమ్మి రష్యాను ఎదిరించిన యుక్రెయిన్.. ఇప్పుడు దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయింది. సాయం చేస్తామని చెప్పి చివర్లో అమెరికా సహా నాటో దళాలు చేతులెత్తేశాయి.
ఇటీవల ఐదు రష్యన్ బ్యాంకులపై యూకే నిషేధించింది. ముగ్గురు రష్యా అపర కుబేరుల అకౌంట్లు ఫ్రీజ్ చేశారు.
యుక్రెయిన్ సంక్షోభంతో పాటు, యుక్రెయిన్లో ఉన్న భారతీయ విధ్యార్ధుల భద్రతపై గురువారం (ఫిబ్రవరి 24) రాత్రి రష్యా అధ్యక్షుడు పుతీన్తో ప్రధాని మోదీ మాట్లాడే అవకాశం ఉంది.