Home » Ukraine
యుక్రెయిన్ జరిపిన రాకెట్ దాడిలో రష్యాకు చెందిన 63 మంది సైనికులు మరణించారు. ఈ విషయాన్ని రష్యా కూడా ధృవీకరించింది.
Ukraine-Russia Conflict: రష్యా సేనలను ఉక్రెయిన్ సమర్థంగా ఎదుర్కొంటోంది. దొనేత్సక్ ప్రాంతంలో ఇవాళ క్షిపణి దాడిలో 400 రష్యా సైనికులు మృతి చెందారని ఉక్రెయిన్ ప్రకటించింది. మకీవ్కాలోని ఓ భవనాన్ని క్షిపణి ధ్వంసం చేసిందని, అందులోని ఉన్న రష్యా సైనికులు మృతి చెందా
నూతన సంవత్సరం సందర్భంగా ఆయన యుక్రెయిన్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. యుక్రెయిన్పై రష్యా దాడి మొదలుపెట్టి దాదాపు పది నెలలు పూర్తైన సంగతి తెలిసిందే. యుక్రెయిన్పై రష్యా మిస్సైళ్లతో విరుచుకుపడుతోంది. ఈ నేపథ్యంలో యుక్రెయిన్ ప్రజలకు జెలెన్
రష్యాలో ఏంజిల్స్ బాంబర్ బేస్ పై యుక్రెయిన్ డ్రోన్ దాడికి పాల్పడింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందినట్లు రష్యా రక్షణ శాఖ పేర్కొంది. వైమానిక రక్షణ వ్యవస్థ ఆ డ్రోన్ ను కూల్చి వేసిందన్నారు.
యుక్రెయిన్పై యుద్ధాన్ని ముగించే యోచనలో పుతిన్ ఉన్నారు. ఇదే విషయాన్ని ప్రకటించారు కూడా. కానీ యుక్రెయిన్ ఒప్పుకోవట్లేదట..యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ పలు షరతులు పెడుతున్నారు. ఆ షరతులు ఏమిటంటే..
శత్రువుకు శత్రువు మిత్రుడు అని అంటారు.పాకిస్థాన్ ఇప్పుడు అదే ఆలోచనలో ఉంది. భారత్-రష్యా మధ్య స్నేహ బంధం కొనసాగటాన్ని బహుశా పాకిస్థాన్ జీర్ణించుకోలేకపోతోంది. అందుకే రష్యాకు కూడా భయపడకుండా యుక్రెయిన్ కు ఆయుధాల సహాయం చేయటానికి సిద్ధపడింది.
తమ దేశంపై రష్యా దాడి నేపథ్యంలో శాంతి సందేశం ఇచ్చేందుకు అంగీకరించాలని ఫిఫాను కోరాడు యుక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ. అయితే, ఈ ప్రతిపాదనను ఫిఫా తిరస్కరించినట్లు తెలుస్తోంది.
ఇటీవల అనారోగ్యానికి గురయ్యాడని ప్రచారం జరుగుతున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉత్సాహంగా కనిపించాడు. ఒక బ్రిడ్జిపై కారు నడుపుకొంటూ వెళ్లాడు. తర్వాత కొద్ది దూరం నడిచాడు.
ఎంత మంది వ్యక్తులు ఇక్కడి నుంచి బలవంతంగా వెళ్లారు? ఎంత మంది రష్యా నిర్బంధంలో ఉన్నారు? అందులో సజీవంగా ఉన్నవారెందరు? వారి కుటుంబ సభ్యుల నుండి విడిపోయారా? లేదంటే మరణించి సమాధులలో పూడ్చబడ్డారా అనే విషయం ఇంకా స్పష్టంగా తెలియదని అన్నారు
రష్యా,యుక్రెయిన్ రెండు దేశాలు యుద్ధఖైదీలను చిత్రహింసలు పెట్టే విషయంలో ఏమాత్రం ఒకదానికొకటి తీసిపోలేదని యుద్ధ ఖైదీలను వివస్త్రలుగా చేసి చిత్రహింసలు పెట్టిన దారుణాలను బయటపెట్టింది ఐక్యరాజ్యసమితి.